పంచెకట్టి వేషం మార్చారు.. ఏసీబీ దెబ్బకు హడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏసీబీ అధికారులంటే టక్ చేసుకుని, హుందాగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల భరతం పడతారు. కానీ ఆ అధికారులు మాత్రం రొటీన్ కి భిన్నంగా వ్యవహరించారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. జస్ట్ ఫర్ ఏ ఛేంజ్ అంటూ రైతుల వేషంలో లుంగీలతో మార్కెట్ యార్డులోకి ఎంటరయ్యారు. అక్కడ జరుగుతున్న తంతు అంతా స్కాన్ చేశారు. ఆ తర్వాత రికార్డులు, నగదును పట్టుకోవడంతో వచ్చింది ఎవరనేది వారికి అర్థమయింది.
అనంతపురం మార్కెట్ యార్డులోకి ముగ్గురు వ్యక్తులు లుంగీలతో వచ్చారు. గొర్రెలు, ఎద్దుల కొనేందుకు వచ్చారని అంతా భావించారు. కొందరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పటికే వచ్చింది రైతులు కాదని అర్థమై కార్యాలయంలో ఇతరులకు తెలిపేలోగా ఏసీబీ అధికారులు తామెవరో చెప్పకనే చెప్పారు. కార్యాలయంలోకి వెళ్ళి రికార్డులు పరిశీలించారు. భారీగా అవకతవకలు బయటపడ్డాయి. మార్కెట్ యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగారు. 2లక్షల 20 వేలు నగదు, 12 బిల్ బుక్ లు సీజ్ చేశారు. శని, ఆదివారాల్లో గొర్రెలు, ఎద్దుల్ని అమ్మితే మార్కెట్ యార్డుకి డబ్బులు కట్టాలి. అక్రమాలకు పాల్పడుతూ మార్కెట్ యార్డు ఆదాయానికి గండికొడుతున్నారు. ఏసీబీ దాడుల్లో ఉద్యోగుల నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సమ్ థింగ్ స్పెషల్ గా జరిగిన ఈ దాడులు హాట్ టాపిక్ అవుతున్నాయి.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!