Manda Krishna Madiga: సామాజిక న్యాయ సూత్రానికి కాంగ్రెస్ వ్యతిరేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manda Krishna Madiga: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయ సూత్రానికి కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వర్గీకరణ జరుగుతుందని ఎదురు చూసామని తెలిపారు. కమిషన్ వేసిన పార్టీనే… ఆ కమిషన్ నివేదికను బుట్టదాఖలు చేసింది కూడా కాంగ్రెస్సే అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విస్పష్ట ప్రకటన చేయడం మంచి పరిణామమని మంద కృష్ణ పేర్కొన్నారు.
Read Also: CM YS Jagan: అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
- Bhuvanagiri: ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లపై బీరు సీసాలతో దాడి
వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని మందకృష్ణ మాదిగ తెలిపారు. అందుకే బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడం తమ ధర్మం అని చెప్పారు. సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. వర్గీకరణ వల్ల ఎవరికో నష్టం జరగాలని తాము కోరుకోవడంలేదని.. పదవుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సీ, బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ దొరలకు పెద్దపీట వేశారని దుయ్యబట్టారు. బీసీ సీఎం అవకాశం తెలంగాణ ప్రజలు చేజార్చుకోవద్దని మంద కృష్ణ మాదిగ సూచించారు.
Read Also: Winter Season Food : చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే..
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!