Woman trap: బాలికపై మరో మహిళ ట్రాప్.. యువకులకు అప్పగించి దారుణం
Woman trap: బాలికలపై అత్యాచారాలు ఇంతకు ఇంతపెరుగుతూనే వున్నాయి. మహిళలకు మహిలే శత్రువులుగా మారుతున్నారు. డబ్బుకోసం ఏంతటి పనైనా చేసేందుకు వెనుకాడటం లేదు. నిస్సహాయ స్థితిలో వున్న ఆమెను పసిగట్టి నేనున్నానంటూ అభయ హస్తం ఇస్తునే వారిని వాడుకుంటున్నారు. ఇదంతా పైసాకోసం చేయడం ఒక బాలిపై మరో మహిళ చేసిన నమ్మక ద్రోహం. ఆబాలికను సహాయం చేస్తానని నమ్మించి నట్టేట ముంచింది. నమ్మి తనతో వచ్చిన ఆమైనర్ బాలికను యువకులకు అప్పగించింది. దీంతో మత్తులో వున్న యువకులు ఆమెపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఈనిర్ఘాంతపోయే ఘటన ఎక్కడో కాదు భాగ్యనగరంలో చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
Read also: Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
Also Read
- Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
- Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్లిన బాలికను అక్కడే మరో మహిళ కూడా ఉంది. తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ బాలికని ట్రాప్ చేసింది ఆమహిళ. బాలికను కందికల్ గేటు వద్దకు మాటలు కలుపుతూ తీసుకువెళ్లింది. అక్కడే నలుగురు యువకులు మద్యం మత్తులో వున్నారు. అయితే ఆమైనర్ బాలిక గమనించలేక పోయింది. ఆ మహిళ వీరే ఆమందులు ఇస్తారంటూ వారికి ఆబాలికను అప్పగించింది. అంతే అక్కడ ఆబాలికను తీసుకుని వెళ్లి ఒక రూములో బంధించారు. మధ్యం తాగించారు. ఆమె అరుపులు బయటకు వినపించకుండా మ్యూజిక్ సిస్టం సౌండ్ ను పెద్దగా పెట్టి ఆమెపై ఒకరి తరువాత మరొకరు సామూహిక అత్యాచారం చేశారు. ఆ మైనర్ బాలిక అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది.
Read also: Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
మ్యూజిక్ సిస్టం సౌండ్ తప్పా ఆమైనర్ బాలిక అరుపులు అస్సలు బయటకు వినిపించలేదు. అయితే అక్కడ నుంచి బయటపడ్డ ఆబాలిక తల్లిదండ్రులకు విషయం అంతా చెప్పింది. దీంతో తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులుకు ఆశ్రయించారు. నలుగురు నిందితులపై కేసునమోదుచేసిన పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సి, ఎస్ టి అట్రాసిటి కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ 341, 342, 323, 376 లతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ఎవరైనా సరే అపరిచితులు మీవద్దకు వస్తే వెంటనే 100 కు కాల్ చేయాలని లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని సూచించారు. అంతేకానీ వారిని నమ్మి నిర్మానుష్య ప్రదేశాలకు వెల్లేటప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలని, తెలిసిన వారికైనా సమాచారం అందించాలని కోరారు.
Harassment: మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య.. దానివల్లే అంటూ ఆరోపణ
తాజావార్తలు
-
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
-
Akhil-Lenin: అదే పెద్ద ప్లస్ పాయింట్.. ఇక ‘లెనిన్’కు తిరుగులేదు!
-
Veg Pulao Recipe: లంచ్ బాక్స్కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
-
Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
-
Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!