Woman trap: బాలికపై మరో మహిళ ట్రాప్.. యువకులకు అప్పగించి దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman trap: బాలికలపై అత్యాచారాలు ఇంతకు ఇంతపెరుగుతూనే వున్నాయి. మహిళలకు మహిలే శత్రువులుగా మారుతున్నారు. డబ్బుకోసం ఏంతటి పనైనా చేసేందుకు వెనుకాడటం లేదు. నిస్సహాయ స్థితిలో వున్న ఆమెను పసిగట్టి నేనున్నానంటూ అభయ హస్తం ఇస్తునే వారిని వాడుకుంటున్నారు. ఇదంతా పైసాకోసం చేయడం ఒక బాలిపై మరో మహిళ చేసిన నమ్మక ద్రోహం. ఆబాలికను సహాయం చేస్తానని నమ్మించి నట్టేట ముంచింది. నమ్మి తనతో వచ్చిన ఆమైనర్ బాలికను యువకులకు అప్పగించింది. దీంతో మత్తులో వున్న యువకులు ఆమెపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఈనిర్ఘాంతపోయే ఘటన ఎక్కడో కాదు భాగ్యనగరంలో చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
Read also: Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్లిన బాలికను అక్కడే మరో మహిళ కూడా ఉంది. తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ బాలికని ట్రాప్ చేసింది ఆమహిళ. బాలికను కందికల్ గేటు వద్దకు మాటలు కలుపుతూ తీసుకువెళ్లింది. అక్కడే నలుగురు యువకులు మద్యం మత్తులో వున్నారు. అయితే ఆమైనర్ బాలిక గమనించలేక పోయింది. ఆ మహిళ వీరే ఆమందులు ఇస్తారంటూ వారికి ఆబాలికను అప్పగించింది. అంతే అక్కడ ఆబాలికను తీసుకుని వెళ్లి ఒక రూములో బంధించారు. మధ్యం తాగించారు. ఆమె అరుపులు బయటకు వినపించకుండా మ్యూజిక్ సిస్టం సౌండ్ ను పెద్దగా పెట్టి ఆమెపై ఒకరి తరువాత మరొకరు సామూహిక అత్యాచారం చేశారు. ఆ మైనర్ బాలిక అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది.
Read also: Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
మ్యూజిక్ సిస్టం సౌండ్ తప్పా ఆమైనర్ బాలిక అరుపులు అస్సలు బయటకు వినిపించలేదు. అయితే అక్కడ నుంచి బయటపడ్డ ఆబాలిక తల్లిదండ్రులకు విషయం అంతా చెప్పింది. దీంతో తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులుకు ఆశ్రయించారు. నలుగురు నిందితులపై కేసునమోదుచేసిన పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సి, ఎస్ టి అట్రాసిటి కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ 341, 342, 323, 376 లతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ఎవరైనా సరే అపరిచితులు మీవద్దకు వస్తే వెంటనే 100 కు కాల్ చేయాలని లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని సూచించారు. అంతేకానీ వారిని నమ్మి నిర్మానుష్య ప్రదేశాలకు వెల్లేటప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలని, తెలిసిన వారికైనా సమాచారం అందించాలని కోరారు.
Harassment: మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య.. దానివల్లే అంటూ ఆరోపణ
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!