What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటితో ముగియనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు.. నిన్న ఒక్కరోజే 7980 మంది అభ్యర్థులు 8,326 నామినేషన్లు దాఖలు.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న నామినేషన్ల గడువు..
* నేడు ఢిల్లీలో జల వివాదాల కమిటీ తొలి సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు సీడబ్ల్యూసీ ఛైర్మన్ అధ్యక్షతన భేటీ.. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై చర్చించనున్న కమిటీ.. సమావేశానికి హాజరు కానున్న ఏపీ, తెలంగాణ అధికారులు..
Also Read
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ తదుపరి తేదీని సిట్ ప్రకటించే అవకాశం..
* నేడు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నేతృత్వంలో ఎన్నికలు.. బరిలో 203 మంది న్యాయవాదులు, 55 మంది మహిళలు.. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లుగా 35,316 మంది న్యాయవాదులు..
* నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకు గుడు పల్లె మండలంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి భూమిపూజ.. కుప్పం మున్సిపాలిటీలో ప్రభుత్వ గ్రంథాలయం, ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభం.. కంగుందిలో హెరిటేజ్ సైట్ డెవలప్మెంట్ వర్క్స్ అండ్ బౌల్డరింగ్ పార్క్ ప్రారంభం.. కంగుందిలోనే వంద అడుగుల ఎత్తయిన జాతీయ జెండా ఆవిష్కరణ.. శాంతిపురం మండలం కడపల్లెలోని ఇంటికి చేరిక..
* నేడు రెండు రోజు విశాఖ పర్యటనలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇవాళ అరకు ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం.. రేపు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష.. విశాఖలో వాయు, జల కాలుష్యం నివారణ చర్యలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇతర విభాగాలతో భేటీ..
* నేడు తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..
* నేడు కాకినాడకు మంత్రి నారా లోకేష్.. JUTUKలో హాస్టల్ ను ప్రారంభించనున్న మంత్రి లోకేష్.. అనంతరం కోరమాండల్ కంపెనీ ఆస్పత్రి భవనాలను ప్రారంభించనున్న లోకేష్.. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్..
* నేడు అనకాపల్లి ఉత్సవ్.. అచ్చుతాపురం మండలం కొండకర్ల ఆవ దగ్గర ఉత్సవాలు ప్రారంభం.. హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు..
* నేడు విశాఖలోని గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన.. జీవీఎంసీ విగ్రహం దగ్గర నివాళులు ఆర్పించి దీక్ష ప్రారంభించనున్న విపక్షం.. గాంధీ విగ్రహం నుంచి కౌన్సిల్ సమావేశ మందిరం వరకు ర్యాలీ..
* నేడు వైసీపీ అధ్వర్యంలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం.. తిరుమల లడ్డులో నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ ఛార్జ్ షీట్లో పేర్కొనడంతో హోమం చేపట్టాలని నిర్ణయించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..
* నేటితో ముగియనున్న రఘువీరారెడ్డి గాంధీ సందేశ యాత్ర.. హిందూపురంలో పాదయాత్ర ముగింపు, బహిరంగ సభ..
* నేటితో ముగిసిన ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్.. ఈరోజు ఏసీబీ కోర్టులో నిందితులను హాజరు పర్చనున్న పోలీసులు..
* నేడు డబ్ల్యూపీఎల్ లో ముంబై వర్సెస్ గుజరాత్ మధ్య పోరు.. వడొదరలో రాత్రి 7 గంటలకు మ్యాచ్..
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..