What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఉదయం 7.30కి ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సీఎం చంద్రబాబు.. ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ కి చంద్రబాబు.. సీఎం చంద్రబాబు వెంట సీఎంవో, పరిశ్రమల శాఖ అధికారులు..
* నేడు వైసీపీ నేతల ఛలో రాజయ్యపేట.. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా పోరాడటానికి మద్దతు తెలపనున్న వైసీపీ.. పాల్గొననున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, కన్నబాబు, వైసీపీ నేతలు.. రాజయ్యపేట వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన పోలీసులు.. రాజయ్యపేటలో కొనసాగుతున్న పోలీసుల పహారా..
Also Read
- Kalma Homework: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
* నేడు శాసన సభాపక్ష పిటిషన్ల కమిటీ పర్యటన.. డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణంరాజు అధ్యక్షతన శాసన సభాపక్ష పిటిషనల్ కమిటీ సమావేశ.. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఇతరుల ఫిర్యాదులు పరిశీలనలో భాగంగా విశాఖకు వస్తున్న కమిటీ..
* నేడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం.. ఉదయం 10 గంటలకు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అధ్యక్షతన భేటీ.. హాజరుకానున్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మన్లు..
* నేడు నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్ కస్టడీ పిటిషన్ పై ఆదేశాలు ఇవ్వనున్న ఎక్సైజ్ కోర్టు.. జనార్ధన్ తో పాటు అతడి సోదరుడు నిందితుడు జగన్మోహన్ ను 10 రోజుల కస్టడీ కోరిన ఎక్సైజ్ శాఖ..
* నేడు సిద్దిపేట జిల్లాలో ఇంచార్జ్ మంత్రి వివేక్ పర్యటన.. గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి వివేక్..
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజ నర్సింహ పర్యటన.. సంగారెడ్డిలో పోలీసులకు ఉచిత మెడికల్ క్యాంప్ ని ప్రారంభించనున్న మంత్రి దామోదర.. జోగిపేట మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజ నర్సింహ..
* నేడు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. సదర్ ఉత్సవ మేళా సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు.. నారాయణగూడలోని YMCA దగ్గర సదర్ ఉత్సవ మేళా.. రామ్ కోటి, లింగంపల్లి, నారాయణగూడ, బర్కత్ పూరా, హిమాయత్ నగర్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం..
* నేటి నుంచి వచ్చే నెల 21వ తేదీ వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. ఈ నెల 31న కృష్ణమ్మకు నదిహారతి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం.. కార్తీకమాసం మొత్తం శ్రీస్వామివారి గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల..
* నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా.. ఇండౌర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్..
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!