Whats Today: ఈరోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సభ.. సర్వం సిద్ధం పేరుతో సభ ఏర్పాటు.. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయల కోసం ఇప్పటికే రూ. 1000 కోట్లు ప్రకటించిన సీఎం.. విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ డీపీఆర్ రెడీ..
* నేడు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు.. రాణిగంజ్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. అనంతరం టీజీఆర్టీసీ ఉద్యోగులతో పొన్నం వీడియో కాన్ఫరెన్స్..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
* నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ..
* నేడు ఐఏఎస్ పోస్టులపై హైకోర్టులో విచారణ.. ఐఏఎస్ పోస్టులను ఐపీఎస్ లకు కేటాయించడంపై విచారణ..
* నేటి నుంచి జీహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాల స్వీకరణ.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల్లోనూ అభ్యంతరాల స్వీకరణ.. కేవలం లిఖిత పూర్వకంగా మాత్రమే అభ్యంతరాల స్వీకరణకు అవకాశం.. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యాక, కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం సేకరించనున్న అధికారులు..
* నేడు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్..
* నేడు బీజేపీ కార్పొరేటర్లతో రామచందర్ రావు భేటీ.. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై చర్చ..
* నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెవోడీల సమావేశం.. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 45 వరకు మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్ష.. వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై చర్చ..
* నేడు ఉదయం 10: 30 గంటలకు సీకే కన్వెన్షన్ లో డిప్యూటీ సీఎం పవన్ మాటామంతీ కార్యక్రమం.. మూడు శాఖల అధికారులు, సిబ్బందితో విస్తృత సమావేశం.. గ్రామాల్లోని తాగునీరు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ, పాఠశాల విద్య, నిరుద్యోగం వంటి సమస్యలు, డెవలప్మెంట్స్ పై కీలక చర్చ.. చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానంగా ఫోకస్..
* నేడు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటన.. తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో భేటీకానున్న జగన్..
* నేడు కడప మేయర్ ఎన్నికపై హైకోర్టు ఆర్డర్స్.. మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన సురేశ్ బాబు.. సురేశ్ బాబు పిటిషన్ పై ఆర్డర్స్ ఇవ్వనున్న హైకోర్టు..
* నేడు విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం.. భవానీపురంలో ఇళ్ల కూల్చివేతపై చర్చించే అవకాశం..
* నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు కీలక అంశాలపై కొనసాగనున్న చర్చ.. లోక్ సభలో ఎన్నికల సంస్కరణలు, రాజ్యసభలో ఎస్ఐఆర్, వందేమాతరంపై కొనసాగనున్న చర్చ..
తాజావార్తలు
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!