What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. 430 పడకల ఆస్పత్రి నిర్మాణం, దౌల్తాబాద్ ఆలయం కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం రేవంత్.
నేడు తుమ్మిడి హెట్టి కి ఇద్దరు మంత్రులు, ప్రాజెక్టు,కాల్వలను పరిశీలించనున్న మంత్రులు జూపల్లి,వివేక్. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్.
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
అమరావతి : ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం. సంజీవని హెల్త్ ప్రాజెక్ట్. వేసవి లో నీటి సమస్యలపై చర్చ. వేసవి లో నీటి ఎద్దడి…ప్రజలకు వచ్చే ఇబ్బందులు పై సమీక్ష. సూపర్ సిక్స్.అమలు. ..సంక్షేమం పై సమీక్ష. విద్యా…స్కిల్ డవలప్మెంట్ పై ఆయా జిల్లాల్లో పరిస్థితి.. పై చర్చించనున్న సీఎం చంద్రబాబు. ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష. కలెక్టర్ల సమావేశం చివరి లో శాంతి భద్రతల పై సమీక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతల పై. ఎస్పీ లతో చర్చించనున్న సీఎం చంద్రబాబు…
నేడు ఐపీఎల్లో ఢిల్లీతో కోల్కతా తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా DC-KKR మ్యాచ్.
నేడు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సమావేశం. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 76వ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఢిల్లీ నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ మీటింగ్లో అన్ని రాష్ట్రాల నీటిపారుదల, జలవనరుల శాఖల అధికారులు పాల్గొననున్నారు.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,330 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,700 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,66,211 లుగా ఉంది.
నేడు అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, కడప, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు.
నేటి నుంచి ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీలు. 3 రోజుల పాటు తెలంగాణ కేసరి-2026 కుస్తీ పోటీలు. పోటీలను ప్రారంభించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్.
TVKకి మద్దతుపై నేడు వీసీకే కీలక సమావేశం. సాయంత్రం హైలెవెల్ కమిటీ సమావేశం. లెఫ్ట్ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్న వీసీకే.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!