MLC Kavitha: టికెట్ రాని అందరికీ పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఎమ్మెల్యే టికెట్ రాని వారందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ తన వ్యక్తిగత ఎజెండా కాదని అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం అంబేద్కర్ కూడా పోరాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంట్లో మహిళలు 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్సభలో 8 శాతం మహిళా ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి చేరుకుందని అన్నారు. మణిపూర్లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని అన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా మహిళలు కొనసాగాలా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. 2023లో కూడా ఎందుకు ఆమోదం పొందడం లేదు? 14 ఏళ్లుగా మహిళా బిల్లుకు మోదీ ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలపడం లేదని నిరసించారు.
Read also: బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు.. ఎలా మాన్పించాలి..?
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వచ్చే డిసెంబర్లో మళ్లీ దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా మహిళా నేతలందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఓ ప్రొఫెసర్ ఆరోపించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వెళ్తుందని ఓ ఎంపీ చెప్పినట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా చర్యలు తీసుకుంటామని ఆమె బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఎవరైనా మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్ రాని వారందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్కు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ నెరవేర్చలేని వాగ్దానాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదన్నారు.
R. Krishnaiah: బీసీ లకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా..
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!