V.Prakash: పోలవరంతో భద్రాచలానికి ముంపు తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే రోజుల్లో భద్రాచలంకి ముంపు సమస్య పెరుగుతుందని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ అన్నారు. 1986 లో వరదల కంటే ఈసారి తక్కువే వచ్చాయి కానీ ముంపు ఎక్కువగా ఉంది అంటే కారణం పోలవరం ప్రాజెక్టు వల్లనే అన్నారు. రానున్న రోజుల్లో పోలవరంతో భద్రాచలంకు ముంపు ఎక్కువగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తు తగ్గించాలి. సిడబ్ల్యుసి, గోదావరి నది యాజమాన్య బోర్డ్ వరద అంచనా వేయడంలో విఫలం అయ్యాయి.
Puvvada Ajay: పోలవరం ఎత్తు తగ్గించి.. ఆ మండలాలు మళ్ళీ కలపాలి
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
వారు అంచనా వేసి ఉంటే ఇంత నష్టం రాకపోయేది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ తరుణంలో సిడబ్ల్యుసి, గోదావరి నది యాజమాన్య బోర్డ్ అప్డేట్ కావాల్సి ఉంది. వరద అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాల్సి ఉండే కానీ చేయలేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం వరదల వలన నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా ఈ వరదలపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్లనే భద్రాచలంకు ఇంత ముంపు పెరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఇబ్బందులు వున్నాయని, పోలవరం ఎత్తు తగ్గించాలని ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!