Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News V Prakash Demands Compensation

V.Prakash: పోలవరంతో భద్రాచలానికి ముంపు తప్పదు

Published Date :July 19, 2022 , 3:15 pm
By NTV WebDesk
V.Prakash: పోలవరంతో భద్రాచలానికి ముంపు తప్పదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాబోయే రోజుల్లో భద్రాచలంకి ముంపు సమస్య పెరుగుతుందని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ అన్నారు. 1986 లో వరదల కంటే ఈసారి తక్కువే వచ్చాయి కానీ ముంపు ఎక్కువగా ఉంది అంటే కారణం పోలవరం ప్రాజెక్టు వల్లనే అన్నారు. రానున్న రోజుల్లో పోలవరంతో భద్రాచలంకు ముంపు ఎక్కువగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తు తగ్గించాలి. సిడబ్ల్యుసి, గోదావరి నది యాజమాన్య బోర్డ్ వరద అంచనా వేయడంలో విఫలం అయ్యాయి.

Puvvada Ajay: పోలవరం ఎత్తు తగ్గించి.. ఆ మండలాలు మళ్ళీ కలపాలి

వారు అంచనా వేసి ఉంటే ఇంత నష్టం రాకపోయేది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ తరుణంలో సిడబ్ల్యుసి, గోదావరి నది యాజమాన్య బోర్డ్ అప్డేట్ కావాల్సి ఉంది. వరద అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాల్సి ఉండే కానీ చేయలేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం వరదల వలన నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా ఈ వరదలపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్లనే భద్రాచలంకు ఇంత ముంపు పెరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఇబ్బందులు వున్నాయని, పోలవరం ఎత్తు తగ్గించాలని ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Revanth Reddy: తెలంగాణలో బీజేపీకి చోటు ఇవ్వవద్దు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 7 mandals merge
  • Bhadrachalam
  • central govt
  • Godavari water
  • polavaram height

తాజావార్తలు

  • Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్‌ నటించే సినిమా ఏంటి?

  • DGCA: విమానయాన సంస్థలకు DGCA కీలక సూచనలు.. 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని సలహా జారీ

  • India vs Ireland T20I Series: ఐపీఎల్ 2026 సన్నాహాల మధ్య టీమిండియా కొత్త టీ20 సిరీస్‌ ప్రకటన.. మ్యాచ్ లు జరిగేది అక్కడే..!

  • Heat Stroke Warning Signs: వడదెబ్బ సంకేతాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..

  • Galaxy A-series: సామ్ సంగ్ లవర్స్ గెట్ రెడీ.. కొత్త స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ A37, A57 మార్చి 25న రిలీజ్ కు రెడీ..

ట్రెండింగ్‌

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions