V.Prakash: పోలవరంతో భద్రాచలానికి ముంపు తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే రోజుల్లో భద్రాచలంకి ముంపు సమస్య పెరుగుతుందని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ అన్నారు. 1986 లో వరదల కంటే ఈసారి తక్కువే వచ్చాయి కానీ ముంపు ఎక్కువగా ఉంది అంటే కారణం పోలవరం ప్రాజెక్టు వల్లనే అన్నారు. రానున్న రోజుల్లో పోలవరంతో భద్రాచలంకు ముంపు ఎక్కువగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తు తగ్గించాలి. సిడబ్ల్యుసి, గోదావరి నది యాజమాన్య బోర్డ్ వరద అంచనా వేయడంలో విఫలం అయ్యాయి.
Puvvada Ajay: పోలవరం ఎత్తు తగ్గించి.. ఆ మండలాలు మళ్ళీ కలపాలి
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
వారు అంచనా వేసి ఉంటే ఇంత నష్టం రాకపోయేది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ తరుణంలో సిడబ్ల్యుసి, గోదావరి నది యాజమాన్య బోర్డ్ అప్డేట్ కావాల్సి ఉంది. వరద అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాల్సి ఉండే కానీ చేయలేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం వరదల వలన నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా ఈ వరదలపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్లనే భద్రాచలంకు ఇంత ముంపు పెరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఇబ్బందులు వున్నాయని, పోలవరం ఎత్తు తగ్గించాలని ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!