Uttam Kumar Reddy: ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ సమీక్ష.. గ్యాస్ సిలెండర్ అంశంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. త్వరలో మహాలక్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలెండర్ ఇచ్చే అంశంపై చర్చిస్తున్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ.. రేషన్ లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాన్ని అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చిస్తున్నారు.
Read also: K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసింది.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
నిన్న తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ అంబేదర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల పని నిర్వహణ, అనుమతులు, ఆర్థిక అవసరాలు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల వారీగా సమగ్ర నివేదిక రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ నివేదిక అనంతరం ప్రాజెక్టుల వారీగా మరోసారి పూర్తి స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా ప్రాజెక్టులపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులకు నివేదిక అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరించారు. ప్రాజెక్టుల పురోగతి, ఖర్చు చేసిన నిధులు, తదుపరి నిధుల అవసరాలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు త్వరగా సమగ్ర నివేదికలు అందజేయాలని స్పష్టం చేశారు. దీని వల్ల ప్రభుత్వం చేయబోయే ప్రయత్నాలపై స్పష్టత వస్తుందన్నారు. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో మరోసారి సమీక్ష ఉంటుందన్నారు.
Golden Nike Shoes : ఈ బూట్లు చాలా ఖరీదైనవి..ప్రత్యేకతలు, ధర?
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!