K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసింది.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ కు చెంప పెట్టు లాంటి ఫలితాలు ఇచ్చారు ప్రజలన్నారు. ఫైనల్స్ లో బీజేపీ దే విజయం అన్నారు. మోడీ విధానాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాహుల్ ను ప్రజలు విశ్వసించ లేదన్నారు. కాంగ్రెస్ ఓబీసీలకు వంచించిందని, మోసం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ అనే పేరుతో విడదీసే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోందన్నారు. ద్రవిడ, ఆర్య అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని తెలిపారు. పార్టీలో ప్రభుత్వంలో దక్షిణాదికి పూర్తి అవకాశాలు ఇస్తున్నారని అన్నారు. ఉదాహరణ నేనే.. అన్నారు. దక్షిణాది పై ఎలాంటి వివక్ష లేదన్నారు.
Read also: Golden Nike Shoes : ఈ బూట్లు చాలా ఖరీదైనవి..ప్రత్యేకతలు, ధర?
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండకల సీట్లు తెలంగాణలో గెలుస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని తెలిపారు. తెలంగాణలో అధ్యక్ష మార్పు అనేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బీజేపీని గెలిపించారని తెలిపారు. బీజేపీ పాలన నచ్చి ఓటు వేశారని అన్నారు. ఓట్ల కోసం ఉచితాలను ఇస్తామని మభ్యపెట్టినా జనం తిరస్కరించారని తెలిపారు. అవినీతి నుంచి జనం మార్పు కోరుకున్నారని అన్నారు.
Telangana Assembly: మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ.. తెలుగులో గవర్నర్ ప్రసంగం..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!