K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసింది.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman: కాంగ్రెస్ ఓబీసీలకు వంచించి మోసం చేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ కు చెంప పెట్టు లాంటి ఫలితాలు ఇచ్చారు ప్రజలన్నారు. ఫైనల్స్ లో బీజేపీ దే విజయం అన్నారు. మోడీ విధానాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాహుల్ ను ప్రజలు విశ్వసించ లేదన్నారు. కాంగ్రెస్ ఓబీసీలకు వంచించిందని, మోసం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ అనే పేరుతో విడదీసే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోందన్నారు. ద్రవిడ, ఆర్య అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని తెలిపారు. పార్టీలో ప్రభుత్వంలో దక్షిణాదికి పూర్తి అవకాశాలు ఇస్తున్నారని అన్నారు. ఉదాహరణ నేనే.. అన్నారు. దక్షిణాది పై ఎలాంటి వివక్ష లేదన్నారు.
Read also: Golden Nike Shoes : ఈ బూట్లు చాలా ఖరీదైనవి..ప్రత్యేకతలు, ధర?
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండకల సీట్లు తెలంగాణలో గెలుస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని తెలిపారు. తెలంగాణలో అధ్యక్ష మార్పు అనేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బీజేపీని గెలిపించారని తెలిపారు. బీజేపీ పాలన నచ్చి ఓటు వేశారని అన్నారు. ఓట్ల కోసం ఉచితాలను ఇస్తామని మభ్యపెట్టినా జనం తిరస్కరించారని తెలిపారు. అవినీతి నుంచి జనం మార్పు కోరుకున్నారని అన్నారు.
Telangana Assembly: మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ.. తెలుగులో గవర్నర్ ప్రసంగం..
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!