VK Singh : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెలలో బీజేపీ కార్యవర్గ సమావేశం తెలంగాణలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ కూడా హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే కేంద్రమంత్రులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కేంద్ర విమానయాన, రోడ్లు భవనాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఎనిమిది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి పథకాలను పల్లె పల్లెకు తీసుకుని వెళతామని ఆయన వెల్లడించారు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మా సిద్ధాంతం ప్రకారం కులం, మతం, వర్గం వంటి భేధ భావాలు వుండవని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. సూర్యాపేట నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులను కలిసి పార్టీ విస్తరణ కొరకు పనిచేస్తామని ఆయన తెలిపారు. సీఎ కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకం పేరుతో అధికారంలోకి వచ్చారు. కానీ వీటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉందని, కేంద్ర ప్రభుత్వం భయం వల్లనే కేసీఆర్ ముందుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దేశంలో ఎక్కడ లేదని వీకే సింగ్ ఎద్దేవా చేశారు.
Also Read
- KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
- Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
తాజావార్తలు
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
-
Sigma Release Date: సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ అనౌన్స్ .. విజయ్ తనయుడి డైరెక్షన్ మూవీ ఎప్పుడంటే?
-
Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!