Accidents in Telangana: తెలంగాణలో వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరు చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accidents in Telangana: తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకోగా.. మరో ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ లో పడి 12 ఏళ్ల బాలుడు కార్తికేయ మృతి చెందాడు. స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా… బాల్ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడింది. దీంతో స్నేహితులు కార్తికేయను బాల్ తీసుకుని రావాలని కోరారు. నిన్న స్విమ్మింగ్ పూల్ బంద్ ఉండగా.. గోడ దూకి వెళ్ళాడు.
Read also: ACB Attacks: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. వంద రోజుల్లో 55 కి పైగా కేసులు
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
అయితే కార్తికేయ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో.. స్నేహితులు భయాందోళన చెందిన స్విమ్మింగ్ పూల్ గోడ ఎక్కి చూడగా.. కార్తికేయ స్విమ్మింగ్ పూల్ లో విగత జీవిగా కనిపించాడు. దీంతో కార్తికేయ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వచ్చిన కుటుంబ సభ్యులు కార్తికే మృత దేహాన్ని బయటకు తీశారు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ కి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు సనత్ నగర్ పోలీసులు తెలిపారు.
Read also: Madhuri Dixit: 50ప్లస్ లో కూడా మాధురి అందానికి ఫిదా ఆవలిసిందే…
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దూర్ గ్రామంలో మరోఘటన చోటుచేసుకుంది. అలీఫా అనే ఏడాదిన్నర చిన్నారి స్కూలు వ్యాన్ కిందపడి మృతి చెందింది. తన అన్నయ్య స్కూలు వ్యాన్ ఎక్కుతుండగా అన్నయ్య కోసం వచ్చిన ఆ చిట్టి తల్లి స్కూలు వ్యాన్ కింద పడింది. అయితే డ్రైవర్ చిన్నారిని గమనించలేదు. స్కూలు వ్యాన్ ముందుకు తీయగానే చిన్నిరి తలపై టైరు ఎక్కింది దీంతో అలీఫా తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
UTS Ticket: కౌంటర్ దగ్గర రద్దీ దృష్ట్యా టికెట్ తీసుకోవడానికి మరో ‘యాప్’..!
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!