TRS TATA Madhu : బండి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS MLC TATA Madhu Fired On Telangana BJP Leaders.
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు పరిస్థితి ఉంది. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూంటే.. మరోవైపు టీఆర్ఎస్ నేతలపై బీజేపీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించిస్తున్నారు. అయితే ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ తీరుపై దశల వారి ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. పంజాబ్ తరహాలో కేంద్రమే తెలంగాణాలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
అంతేకాకుండా గిరిజన బిల్లుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అబద్దాలు ఆడుతున్నారన్నారు. బీజేపీ మత విద్వేషాలతో రాజకీయం చేస్తుందని, కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఒక అబద్దాల పుట్ట అని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, పంజాబ్లో ఒక లాగా తెలంగాణాలో ఒక లాగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. దేశం మొత్తం ఓకేలాగా ధాన్యం సేకరించాలని, కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.
తాజావార్తలు
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!