Revanth Reddy: చివరి బడ్జెట్లో కూడా నిరుద్యోగులను మోసం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చేది లేదని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి హరీష్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులు, అమరులను అవమానం చేసేలా ఉందని రేవంత్ ఆరోపించారు. 1200 మంది అమరులు అయితే 500 మందిని మాత్రమే గుర్తించారని.. అమరుల కుటుంబాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నిరుద్యోగులను చివరి బడ్జెట్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని రేవంత్రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదన్నారు. గతంలో ఫ్లాట్ ఉన్నోళ్లకు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు దాన్ని రూ.3 లక్షలకు కుదించేశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పినంత గొప్పగా డబుల్ బెడ్ రూం ఇళ్లు లేవని పెదవి విరిచారు. అసెంబ్లీలో నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని.. తెలంగాణ ఉద్యమంలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నట్లు గుర్తుచేశారు. బడ్జెట్ సందర్భంగా సభలో ఆందోళన చేస్తే వెంటనే చర్యలు తీసుకోరు అని.. కానీ ఈ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బీజేపీ సభ్యుల సస్పెన్షన్ సరికాదని అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంత పరంగా వ్యతిరేకం అయినా.. సభ్యుల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు.
Also Read
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!