Mrigasira Karte: నేడు మృగశిర కార్తె.. ముమ్మరంగా చేపల విక్రయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrigasira Karte: మృగశిర కార్తె నేటితో ప్రారంభం. మృగశిర కార్తెలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ప్రజల నమ్మకం. ఈ కార్తె రాకను వర్షాలు కురిసే సూచనగా రైతులు భావిస్తారు. ఈ సీజన్లో, నైరుతి రుతుపవనాల వర్షం వాతావరణాన్ని చల్లబరుస్తుంది, వేడిని తగ్గిస్తుంది. మృగశిరను వివిధ ప్రాంతాలలో మృగశిర, మిరుగ అని పిలుస్తారు. మృగశిర ప్రారంభం రోజున ఇంగువలో బెల్లం కలిపి తింటారు. మృగశిర రోజు చేపలు తింటే రోగాలు దరిచేరవని ప్రజల నమ్మకం. ఇందుకోసం జిల్లా కేంద్రంలో చేపల విక్రయాలకు వ్యాపారులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన చేపలను ప్రధాన మార్కెట్లు, మార్కెట్లలో విక్రయించనున్నారు.
Read also: Big Breaking: Ramoji Rao : రామోజీ రావు కన్నుమూత!!
Also Read
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
సాధారణ రోజుల కంటే ఎక్కువ ధరలకు చేపలు విక్రయిస్తుంటారు. మార్కెట్లలో అన్ని వర్గాల ప్రజలు చేపలను కొనుగోలు చేస్తారు. డిమాండ్ కు తగ్గట్టుగా వ్యాపారులు ఇప్పటికే పెద్దమొత్తంలో చేపలను దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. చేపలకు డిమాండ్ ఉండటంతో ధర కూడా పెరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్, పానగల్ బైపాస్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, బస్టాండ్, రామగిరి, హైదరాబాద్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు రోడ్ల పక్కన కుప్పలు తెప్పలుగా చేపలు విక్రయిస్తున్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు తదితర ప్రాంతాల్లో చేపల విక్రయాలు జోరుగా సాగాయి.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు తదితర ప్రాంతాల్లో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. బొచ్చ, రవ్వ కిలో రూ.180 నుంచి రూ.200, పాంప్లెట్లు చిన్న సైజు రూ.50 నుంచి రూ.60, పెద్ద సైజు రూ.80 నుంచి రూ.100, బురదమట్టలు రూ.400 నుంచి రూ.450, కొర్రమె. 500 నుండి రూ. .700, రొయ్యలు రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవడంతో చెరువుల్లో చేపల ఉత్పత్తి తగ్గింది. దీంతో చేపల ఉత్పత్తి కూడా కొద్దిగా తగ్గింది. తుమ్మలగూడ, మిర్యాలగూడ, ఆదివాదేవులపల్లి, పానగల్లు ఉదయసముద్రం, నాగార్జునసాగర్, డిండి, మూసీ తదితర ప్రాంతాలతోపాటు నల్గొండ జిల్లాలోని గుంటూరు, బాపట్ల, తెనాలి తదితర ప్రాంతాల్లోని చెరువుల నుంచి వ్యాపారులు చేపలను దిగుమతి చేసుకున్నారు.
Congress: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ..?
తాజావార్తలు
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!