Mrigasira Karte: నేడు మృగశిర కార్తె.. ముమ్మరంగా చేపల విక్రయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrigasira Karte: మృగశిర కార్తె నేటితో ప్రారంభం. మృగశిర కార్తెలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ప్రజల నమ్మకం. ఈ కార్తె రాకను వర్షాలు కురిసే సూచనగా రైతులు భావిస్తారు. ఈ సీజన్లో, నైరుతి రుతుపవనాల వర్షం వాతావరణాన్ని చల్లబరుస్తుంది, వేడిని తగ్గిస్తుంది. మృగశిరను వివిధ ప్రాంతాలలో మృగశిర, మిరుగ అని పిలుస్తారు. మృగశిర ప్రారంభం రోజున ఇంగువలో బెల్లం కలిపి తింటారు. మృగశిర రోజు చేపలు తింటే రోగాలు దరిచేరవని ప్రజల నమ్మకం. ఇందుకోసం జిల్లా కేంద్రంలో చేపల విక్రయాలకు వ్యాపారులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన చేపలను ప్రధాన మార్కెట్లు, మార్కెట్లలో విక్రయించనున్నారు.
Read also: Big Breaking: Ramoji Rao : రామోజీ రావు కన్నుమూత!!
Also Read
సాధారణ రోజుల కంటే ఎక్కువ ధరలకు చేపలు విక్రయిస్తుంటారు. మార్కెట్లలో అన్ని వర్గాల ప్రజలు చేపలను కొనుగోలు చేస్తారు. డిమాండ్ కు తగ్గట్టుగా వ్యాపారులు ఇప్పటికే పెద్దమొత్తంలో చేపలను దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. చేపలకు డిమాండ్ ఉండటంతో ధర కూడా పెరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్, పానగల్ బైపాస్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, బస్టాండ్, రామగిరి, హైదరాబాద్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు రోడ్ల పక్కన కుప్పలు తెప్పలుగా చేపలు విక్రయిస్తున్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు తదితర ప్రాంతాల్లో చేపల విక్రయాలు జోరుగా సాగాయి.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు తదితర ప్రాంతాల్లో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. బొచ్చ, రవ్వ కిలో రూ.180 నుంచి రూ.200, పాంప్లెట్లు చిన్న సైజు రూ.50 నుంచి రూ.60, పెద్ద సైజు రూ.80 నుంచి రూ.100, బురదమట్టలు రూ.400 నుంచి రూ.450, కొర్రమె. 500 నుండి రూ. .700, రొయ్యలు రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవడంతో చెరువుల్లో చేపల ఉత్పత్తి తగ్గింది. దీంతో చేపల ఉత్పత్తి కూడా కొద్దిగా తగ్గింది. తుమ్మలగూడ, మిర్యాలగూడ, ఆదివాదేవులపల్లి, పానగల్లు ఉదయసముద్రం, నాగార్జునసాగర్, డిండి, మూసీ తదితర ప్రాంతాలతోపాటు నల్గొండ జిల్లాలోని గుంటూరు, బాపట్ల, తెనాలి తదితర ప్రాంతాల్లోని చెరువుల నుంచి వ్యాపారులు చేపలను దిగుమతి చేసుకున్నారు.
Congress: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ..?
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!