Fish Prasadam: హైదరాబాద్లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. బత్తిన కుటుంబీకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
Mrigasira Karte: నేడు మృగశిర కార్తె కావడంతో జిల్లా వ్యాప్తంగా చేపల మార్కెట్లలో సందడి నెలకొంది. మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజల నమ్మకం.
ఒకవైపు వర్షాలు, మరో వైపు కొత్త కొత్త వ్యాదులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి.. పిల్లలకు కూడా కొత్త వ్యాదులు సంక్రమిస్తున్నాయి.. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు, ఇతర జ్వరాలు వస్తుంటాయి. వీటన్నింటి నుంచి తట్టుకోవాలంటే.. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ను పెంచాలి. ఇందుకు గాను కింద తెలిపే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని పాటించడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో వారు రోగాల బారిన పడకుండా ఉంటారు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పిల్లలకు…
ఉసిరికాయల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జుట్టు నుంచి కాళ్ళ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..అయితే ఈ కాయలు ఒక్క చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి..అప్పుడే ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఈ కాయలను ఎండబెట్టి అమ్ముతారు.. వాటిని తీసుకున్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఎండబెట్టిన ఉసిరి ముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రపంచంలో అనేక రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి తయారినీ బట్టి కరోనా వైరస్ ను అడ్డుకునే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్లు మూడు నెలల పాటు కరోనా మహమ్మారికి అడ్డుకోగలిగితే మరికొన్ని ఆరు నెలల వరకు వైరస్ను అడ్డుకోగలుగుతాయి. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఆరు నెలల వరకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, బలమైన…