Tragedy in Rajendranagar: దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి యువకునిపై పడ్డ విగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy in Rajendranagar: రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ చెరువులో యువకుడు గల్లంతయ్యాడు. దుర్గాదేవి నిమజ్జనం కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులోపడి ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సాగర్ వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ళతో యువకుడి మృతదేహాన్ని బయటకు తీసారు.
Read also: KCR Delhi Visit: బీఆర్ఎస్ చీఫ్గా తొలిసారి ఢిల్లీకి కేసీఆర్.. విషయం ఇదేనా..?
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంట్లో దుర్గా మాతను శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ప్రతిష్టించారు. ఐదు రోజుల పూజ ఆనంతరం దుర్గా మాతను రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వచ్చిన అన్నదమ్ములు. నిమ్మజనం చేస్తుండగా శ్రీకాంత్ కాళు జారీ చెరువులో పడ్డాడు. అతనిపై విగ్రహం పడడంతో శ్రీకాంత్ నీట మునిగాడు. అన్న కాపాడే ప్రయత్నం చేసిన అప్పటికే నీటి ప్రవాహాన్ని శ్రీకాంత్ ను లోపలికి వెళ్లిపోయాడు. ఈత రాకపోవడంతో శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు అక్కడకు చేరుకుని శ్రీకాంత్ మృత దేహాన్ని బయటకు తీసారు. శ్రీకాంత్ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయంది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Flag War : భారత్-పాక్ల మధ్య జెండా యుద్ధం.. దేశంలో అతి పెద్దదైన జెండా ఏర్పాటుకు సిద్ధం
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..