రేవంత్ రెడ్డి గృహనిర్బంధం… ఇదే కారణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలోని భూములను వేలం వేసింది. ఈ వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కోకాపేటలో వేలం వేసిన భూములను సందర్శించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోకాపేట భూములను సందర్శించి, ధర్నా చేయాలని పార్టీ నిర్ణయించారు. దీంతో జూబ్లీహిల్స్లోని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భూముల సందర్శనకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read: జపాన్ లో దుమ్మురేపుతున్న తలైవా మూవీ !
Also Read
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తెల్లవారుజామున మూడు గంటల నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఇంటి వద్ద పోలీసులు మకాం వేశారు. బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. ఇకపోతే, భూముల సందర్శనలకు పీసీసీ ఎన్నికల నిర్వాహన కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేష్కుమార్ గౌడ్ తదితరులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీరిని కూడా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉన్నది. ఇటీవలే పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇప్పుడు కోకాపేట భూముల సందర్శనకు పిలుపునిచ్చి పార్టీ దూకుడును పెంచింది.
తాజావార్తలు
-
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
-
New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
-
Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు
-
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!