పేరిణి నాట్యంతో తెలంగాణా ఖ్యాతి విశ్వవ్యాప్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ లు సంయుక్తంగా సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీ నాయరాజ పాద మంజీర నాట్యం పేరిట నిర్వహించిన పేరిణి నాట్యం, శివ తాండవం, ఆంధ్రనాట్యం కార్యక్ర మానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకూళా భరణం కృష్ణమోహన్ , ప్రొఫెసర్ దైజ్ఞశర్మ,ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత అధికారి, ప్రొఫెసర్ మాసన చెన్నప్పలు హాజర య్యారని ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షుడు లయన్ కె.వి. రమణారావు, భారత్ ఆర్ట్స్ అకాడెమీ అధ్యక్షురాలు లయన్ లలితారావులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ దైవజ్ఞశర్మ, ప్రొఫెసర్ మాసన చెన్నప్పలు మాట్లాడు తూ భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్లు వివిధ రంగాల కళాకా రులను ప్రోత్సహించే విధంగా వివిధ ప్రాంతాలలో వేదికలు ఏర్పాటు చేస్తూ వారి నృత్య కళలను ప్రదర్శిస్తూ భారతీయ సంస్కృతి సాంప్ర దాయాలను చాటే కార్యక్రమాలతో పాటు తెలం గాణా రాష్ట్ర సాంప్ర దాయ నృత్యమైన పేరిణి నృత్యాలతో తెలంగాణా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే వివిధ కార్యక్రమాలు నిర్వాహకులను కొనియాడారు.
Also Read
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
అనంతరం ముఖ్య అతిథిలుగా హాజరైన వారు మాట్లాడుతూ ఆంధ్ర నాట్య పితామహులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ వారి దివ్య ఆశీస్సులతో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్లు ప్రత్యే కంగా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటే సాంప్రదాయ నృత్యమైన పేరిణి నాట్య ప్రదర్శనలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయన్నారు. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణా కళలను ప్రోత్సహించే విధంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా వారు అభినందించారు.
అనంతరం నృత్య ప్రదర్శన చేసిన వారికి అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో గురువు పేరిణి వేణుగోపాల శర్మ, పేరిణి రచ్చ నరేష్, శ్రీమతి మృణాళిని, పేరిణి సంతోష్, పేరిణి సందీప్ తదితరులున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ కె.విరమణారావు, మారుతి వరుణ్, భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితరావు పర్యవేక్షించారు.
తాజావార్తలు
-
Sing Geetham : బాలకృష్ణ, కమల్ హాసన్ వేరు.. గుట్టు విప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం!
-
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
-
Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!
-
UP: సమాజ్వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
-
Pawan Kalyan: “ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!”.. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!