Telangana Elections 2023: మహబూబాబాద్,వర్ధన్నపేట లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: తెలంగాణ లోని పలు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. వివరాలలోకి వెళ్తే.. నేడు మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దయాకర్ రావు మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని హర్షం వ్యక్తం చేసారు. కాగా కేసీఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ బి అర్ ఎస్ పార్టీ లో చేరనున్నారు.
Read also:Martin Luther King Review: మార్టిన్ లూథర్ కింగ్ రివ్యూ
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
అలానే వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం లోనూ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా లోని బట్టుపట్టి దగ్గర వర్ధన్నపెట్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. కాగా ముఖ్య మంత్రి సభ ఏర్పాట్లను ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరిశీలించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో బట్టుపల్లి బైపాస్ రోడ్డు నుండి భారీ వాహనాల రాకపోకలను పోలీసులు అనుమతించడం లేదు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అమలు పరచనున్నారు పోలీస్ అధికారులు. కాగా పాలేరు నుండి మహబూబాబాద్ కు ముఖ్యమంత్రి కేసీర్ విచ్చేయనున్నారు. రోజు మధ్యాహ్నం 3 గంటలకు మహబూబాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య మంత్రి హాజరు కానున్నారు. అనంతరం 4 గంటలకు వర్ధన్నపేట లో నిర్వహిస్తున్న సభకు చేరుకోనున్నారు.
తాజావార్తలు
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!