Telangana DSC: టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. 6 నెలల్లో మెగా డీఎస్సీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana DSC: తెలంగాణ రాష్ట్రంలో తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 6 నెలల్లో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదదలైందని గవర్నర్ వెల్లడించారు. నిన్న ఉభయ సభలనుద్దేశించి ప్రసగించిన గవర్నర్ మెగా డీఎస్సీపై స్పష్టత ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే.. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ వేసేలా అడుగులేస్తోంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పర్ఫెక్ట్ ప్లాన్స్ చేసి సక్సెస్ అయ్యేందు రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చొని ప్రజల మెప్పు పొందే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఆయన.. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై కూడా దృష్టి సారించారు. కాగా.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే..
Read also: CM Revanth Reddy: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. రేవంత్ సర్కార్ చర్యలు
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
గతంలో వాయిదా పడిన పరీక్షలు.. కొత్త నియామకాలపై తీవ్రగా కసరత్తులు చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే డీఎస్సీపై కూడా త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారనేది సమాచారం. ఇక..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీని కూడా పొందుపరిచింది. ఈనేపథ్యంలో.. నోటిఫికేషన్ కోసం డీఎస్సీ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని వీలైనంత త్వరగా అమలు అయ్యోలా కృషి చేస్తానని ప్రొ. కోదండరాం పేర్కొన్నారు. కాగా.. రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ సాధన పేరిట హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్లో తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో విద్యారంగం భ్రష్టు పట్టిందని అన్నారు. అయితే దాన్ని బలోపేతానికి అందరూ పాటు పడాలని ప్రొ. కోదండరాం కోరారు. కాగా.. గతంలో మూసివేసిన 6 వేల ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తే కనీసం 6 వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించే భారం తగ్గుతుందన్నారు.
Anganwadi Strike: ఏపీలో ఐదో రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..