రెండు రోజుల పాటు సంఘ్పరివార్ సమన్వయ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఎల్లుండి సంఘ పరివార్ క్షేత్రాల కీలక సమన్వయ సమావే శాలను నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగర శివారులో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సమావేశాలకు వివిధ క్షేత్రాల ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. బీజేపీ, విహెచ్పీ, ఏబీవీపీ, బీఎంస్ తదితర సంస్థల నుంచి కొందరిని ఆహ్వనించను న్నట్టు వారు తెలిపారు. బీజేపీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజే పీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షు డు లక్ష్మణ్ హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. వీరు రెండు రోజులపాటు అక్కడే బస చేస్తారన్నారు.
ఈ సమావేశాల్లో ఆయా క్షేత్రాల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు- భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నట్టు వారు తెలిపారు. ఆయా సంస్థలు తమ తమ క్షేత్రాల్లో ఏ మేరకు విస్తరిం చాయి… ఆయా క్షేత్రాల్లో వాటి ప్రభావం ఎంత అనే దాని పై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ జాతీయ నేతలు మార్గనిర్దేశనం చేయనున్నారు. రెండు రోజులపాటు ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ ముకుంద ఇక్కడే ఉండనున్నారు. తెలంగాణంలో మరింతగా బలపడేందుకు విస్తరించేందుకు ఈ సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
తాజావార్తలు
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్