Transport Officer: ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం..
- హైదరాబాద్ లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు..
- నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులు సీజ్..
- ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం: ఆర్టీఏ అధికారి సదానందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇప్పటి వరకు 150 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశాం.. మరి కొన్ని బస్సులు సీసీ చేశామని పేర్కొన్నారు. అలాగే, రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీలు చేసినప్పుడు 11 బస్సులపై కేసు నమోదు చేయగా.. మరో బస్సు సీజ్ చేశామన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వాటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఆర్టీఏ అధికారి సదానందం చెప్పారు.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలు ఔట్
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
అలాగే, పర్మిట్ కు మించి ప్రయాణికులను అలో చేయడం, తెలంగాణకు టాక్స్ ఎగ్గొట్టడంతో పాటు ప్యాసింజర్లకు ఇక్కట్లు పెట్టినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం హెచ్చరించారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను సైతం తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నాడు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై క్రమంగ కేసులు నమోదు చేస్తామి వెల్లడించారు.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం!
ఇక, ఏకకాలంలో 10 సెంటర్లలో రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు అనేక ప్రైవేట్ బస్సులను జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా, ఉప్పల్, ఎల్బీనగర్ తో పాటు నగర శివారు ప్రాంతాలలో తనిఖీలు ఉదయం వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 150 బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!