Transport Officer: ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం..
- హైదరాబాద్ లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు..
- నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులు సీజ్..
- ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం: ఆర్టీఏ అధికారి సదానందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇప్పటి వరకు 150 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశాం.. మరి కొన్ని బస్సులు సీసీ చేశామని పేర్కొన్నారు. అలాగే, రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీలు చేసినప్పుడు 11 బస్సులపై కేసు నమోదు చేయగా.. మరో బస్సు సీజ్ చేశామన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వాటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఆర్టీఏ అధికారి సదానందం చెప్పారు.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలు ఔట్
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
అలాగే, పర్మిట్ కు మించి ప్రయాణికులను అలో చేయడం, తెలంగాణకు టాక్స్ ఎగ్గొట్టడంతో పాటు ప్యాసింజర్లకు ఇక్కట్లు పెట్టినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం హెచ్చరించారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను సైతం తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నాడు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై క్రమంగ కేసులు నమోదు చేస్తామి వెల్లడించారు.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం!
ఇక, ఏకకాలంలో 10 సెంటర్లలో రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు అనేక ప్రైవేట్ బస్సులను జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా, ఉప్పల్, ఎల్బీనగర్ తో పాటు నగర శివారు ప్రాంతాలలో తనిఖీలు ఉదయం వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 150 బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!