Transport Officer: ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం..
- హైదరాబాద్ లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు..
- నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులు సీజ్..
- ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం: ఆర్టీఏ అధికారి సదానందం
Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇప్పటి వరకు 150 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశాం.. మరి కొన్ని బస్సులు సీసీ చేశామని పేర్కొన్నారు. అలాగే, రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీలు చేసినప్పుడు 11 బస్సులపై కేసు నమోదు చేయగా.. మరో బస్సు సీజ్ చేశామన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వాటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఆర్టీఏ అధికారి సదానందం చెప్పారు.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలు ఔట్
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
అలాగే, పర్మిట్ కు మించి ప్రయాణికులను అలో చేయడం, తెలంగాణకు టాక్స్ ఎగ్గొట్టడంతో పాటు ప్యాసింజర్లకు ఇక్కట్లు పెట్టినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం హెచ్చరించారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను సైతం తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నాడు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై క్రమంగ కేసులు నమోదు చేస్తామి వెల్లడించారు.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం!
ఇక, ఏకకాలంలో 10 సెంటర్లలో రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు అనేక ప్రైవేట్ బస్సులను జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా, ఉప్పల్, ఎల్బీనగర్ తో పాటు నగర శివారు ప్రాంతాలలో తనిఖీలు ఉదయం వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 150 బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!