Transport Officer: ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం..
- హైదరాబాద్ లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు..
- నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులు సీజ్..
- ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం: ఆర్టీఏ అధికారి సదానందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇప్పటి వరకు 150 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశాం.. మరి కొన్ని బస్సులు సీసీ చేశామని పేర్కొన్నారు. అలాగే, రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీలు చేసినప్పుడు 11 బస్సులపై కేసు నమోదు చేయగా.. మరో బస్సు సీజ్ చేశామన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వాటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ఆర్టీఏ అధికారి సదానందం చెప్పారు.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలు ఔట్
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
అలాగే, పర్మిట్ కు మించి ప్రయాణికులను అలో చేయడం, తెలంగాణకు టాక్స్ ఎగ్గొట్టడంతో పాటు ప్యాసింజర్లకు ఇక్కట్లు పెట్టినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం హెచ్చరించారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను సైతం తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నాడు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై క్రమంగ కేసులు నమోదు చేస్తామి వెల్లడించారు.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం!
ఇక, ఏకకాలంలో 10 సెంటర్లలో రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు అనేక ప్రైవేట్ బస్సులను జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా, ఉప్పల్, ఎల్బీనగర్ తో పాటు నగర శివారు ప్రాంతాలలో తనిఖీలు ఉదయం వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 150 బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!