Nizamabad Ragging: తిరుమల విద్యాసంస్థలో ర్యాగింగ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad Ragging: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైనెన్స్ కాలేజీ లో ర్యాగింగ్ భూతం మళ్లీ పడగవిప్పింది. కాగా.. బీ ఫార్మసీ సెకండియర్ చదువుతున్న తమను సీనియర్స్ ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారని కాలేజీలో అమ్మాయిలు ఆందోళన చేశారు. కాలేజీ కి సంబంధంలేని వాళ్లు కూడా క్యాంపస్లోకి వస్తున్నారన్నారు. మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది తల్లిదండ్రులకు విషయం తెలియడంతో అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి స్టూడెంట్స్ తో పాటు వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పంపించారు. ర్యాగింగ్ చేస్తున్న నలుగురు స్టూడెంట్స్ లను అదుపులోకి తీసుకున్నారు. గొడవలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని కరస్పాండెంట్ పద్మ తెలిపారు. ర్యాగింగ్ ఆరోపణలతో యాజమాన్యం నలుగురు సీనియర్లను 10 రోజుల పాటు సస్పెండ్ చేసింది.
Read also: Air Cooler: వేసవిలో ఎయిర్ కూలర్ కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Also Read
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
పోలీసుల తీరుపై విద్యార్థినుల ఆగ్రహం..
అయితే.. పోలీసుల తీరుపై విద్యార్థినుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల విద్యాసంస్థలో ర్యాగింగ్ చేసిన స్టూడెంట్స్ ను అదుపు తీసుకుని వదిలేయడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మసీ కళాశాలలో జరిగింది ర్యాగింగ్ కాదు, గొడవ అంటూ పోలీసులు చెబుతున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ర్యాగింగ్ విషయంలో లిఖితపూర్వకంగా పిర్యాదు అందలేదంటున్నారు. అదుపులో తీసుకున్న సమయంలో జూనియర్ విద్యార్థినిలు సీనియర్లపై చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసిరి ఆగ్రహాం వ్యక్తం చేశారని పోలీసులు తెలిపారు. అయితే సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని తెలిపిన పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టడం ఏంటని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏదో మతలబు దాగుందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వారిని వదిలేసారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైనెన్స్ కాలేజీ యాజమాన్యం, పోలీసులు ఏం వివరన ఇవ్వనున్నారు?మరి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పోలీసులు తీరుపై నిరసన తెలుపుతారా? అనే దానిపై సర్వత్రా ఉల్కంఠ నెలకొంది.
Air Cooler: వేసవిలో ఎయిర్ కూలర్ కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
తాజావార్తలు
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!