TRS v/s BJP: ప్రాజెక్టుపై ముసురుకున్న వివాదం.. టీఆర్ఎస్, బీజేపీ మాటల యుద్ధం
తెలంగాణ ఏర్పడ్డ తరువాత కరెంటు కోత ఉండకుండా ఉండేందుకు నిర్మించిన పవర్ ప్రాజెక్టులపై వివాదాలు ముసురుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టుపై అధికార పార్టీలు అయిన టీఆర్ఎస్ బిజెపిల మధ్య వార్ కొనసాగుతుంది. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ.. బీజేపీ ఆధ్వర్యంలోని శాఖల ఆధ్వర్యంలోనే పనులు జరిగాయి కదాఅని టీఆర్ఎస్ లు వాద ప్రతివాదాలు చేసుకుంటున్నారు.
కాగా.. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణలో కరెంటు దొరకదని ఆనాడు ఆంధ్ర వాదులు, అక్కడి పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానికి బిన్నంగా తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఉంటే.. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కరెంటు కోతలు నిరంతరం అయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహంలో బాగంగా ధర్మల్ పవర్ ప్రాజెక్టుల కోసం శ్రీకారం చుట్టారు. అందులోనిదే భద్రాద్రి పవర్ ప్రాజెక్టు.. గోదావరి నది సరిహద్దులో మణుగూర్ వద్ద భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై గత కొద్దిరోజుల నుంచి అటు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ , అదేవిదంగా టీఆర్ఎస్ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు వినోద్ లు మాటకు మాటలు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ నాయకుడు బండి సంజయ్ అన్నాడు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండు చేశారు. మద్యవర్తి ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని బండి సంజయ్ చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ ప్రభుత్వం కూడ సీరియస్ గా తీసుకుంది.
బిజెపి చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ నాయకులు కూడ స్పందించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వాడిన యంత్ర సామాగ్రి అంతా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బి.ఎచ్.ఇ.ఎల్. నుంచి మాత్రమే కొనుగోలు చేశామని అన్నారు.
ఏడు వేల మెగావాట్ల విద్యుత్ నుంచి 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాదించేలా ముఖ్య 1,080 నాలుగు యూనిట్లు, నాలుగు టర్బైన్ 270మెగావాట్ల.. నాలుగు విద్యుత్ యూనిట్లు ఉత్పత్తి అవుతున్నాయి. పుల్ గా ఉత్పత్తి జరుగుతుంది.ప్రవేటు ఆపరేటర్లు ముందుకు వచ్చినప్పటికి మేమే ఉత్పత్తిని చేస్తామని ప్రభుత్వ రంగానికే ప్రాదాన్యత ఇచ్చారు. అంబానిలు, ఆదానీలకు ప్రాదాన్యతకు ఇవ్వకుండా ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుతున్నారు. తుప్పు పట్టిన యంత్రాలను సప్లై చేస్తే అది ఎవ్వరి తప్పు కేంద్ర ప్రభుత్వానికి చెందినది అయిన బి.ఎచ్.ఇ.ఎల్.ది తప్పా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద భద్రాద్రిపవర్ ప్లాంట్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీల మధ్య వివాదంగా మారింది.
Chicago: చికాగోలో హీరోయిన్స్తో దందా.. దోషిగా తేలిన ఆ నిర్మాత!
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో