TRS v/s BJP: ప్రాజెక్టుపై ముసురుకున్న వివాదం.. టీఆర్ఎస్, బీజేపీ మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఏర్పడ్డ తరువాత కరెంటు కోత ఉండకుండా ఉండేందుకు నిర్మించిన పవర్ ప్రాజెక్టులపై వివాదాలు ముసురుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టుపై అధికార పార్టీలు అయిన టీఆర్ఎస్ బిజెపిల మధ్య వార్ కొనసాగుతుంది. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ.. బీజేపీ ఆధ్వర్యంలోని శాఖల ఆధ్వర్యంలోనే పనులు జరిగాయి కదాఅని టీఆర్ఎస్ లు వాద ప్రతివాదాలు చేసుకుంటున్నారు.
కాగా.. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణలో కరెంటు దొరకదని ఆనాడు ఆంధ్ర వాదులు, అక్కడి పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానికి బిన్నంగా తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఉంటే.. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కరెంటు కోతలు నిరంతరం అయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహంలో బాగంగా ధర్మల్ పవర్ ప్రాజెక్టుల కోసం శ్రీకారం చుట్టారు. అందులోనిదే భద్రాద్రి పవర్ ప్రాజెక్టు.. గోదావరి నది సరిహద్దులో మణుగూర్ వద్ద భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై గత కొద్దిరోజుల నుంచి అటు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ , అదేవిదంగా టీఆర్ఎస్ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు వినోద్ లు మాటకు మాటలు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ నాయకుడు బండి సంజయ్ అన్నాడు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండు చేశారు. మద్యవర్తి ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని బండి సంజయ్ చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ ప్రభుత్వం కూడ సీరియస్ గా తీసుకుంది.
బిజెపి చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ నాయకులు కూడ స్పందించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వాడిన యంత్ర సామాగ్రి అంతా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బి.ఎచ్.ఇ.ఎల్. నుంచి మాత్రమే కొనుగోలు చేశామని అన్నారు.
ఏడు వేల మెగావాట్ల విద్యుత్ నుంచి 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాదించేలా ముఖ్య 1,080 నాలుగు యూనిట్లు, నాలుగు టర్బైన్ 270మెగావాట్ల.. నాలుగు విద్యుత్ యూనిట్లు ఉత్పత్తి అవుతున్నాయి. పుల్ గా ఉత్పత్తి జరుగుతుంది.ప్రవేటు ఆపరేటర్లు ముందుకు వచ్చినప్పటికి మేమే ఉత్పత్తిని చేస్తామని ప్రభుత్వ రంగానికే ప్రాదాన్యత ఇచ్చారు. అంబానిలు, ఆదానీలకు ప్రాదాన్యతకు ఇవ్వకుండా ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుతున్నారు. తుప్పు పట్టిన యంత్రాలను సప్లై చేస్తే అది ఎవ్వరి తప్పు కేంద్ర ప్రభుత్వానికి చెందినది అయిన బి.ఎచ్.ఇ.ఎల్.ది తప్పా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద భద్రాద్రిపవర్ ప్లాంట్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీల మధ్య వివాదంగా మారింది.
Chicago: చికాగోలో హీరోయిన్స్తో దందా.. దోషిగా తేలిన ఆ నిర్మాత!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!