Haripriya Naik: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కేసు నమోదు..
- తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్..
- మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..
- ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haripriya Naik: రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యేలు హరి ప్రియ నాయక్ నియోజక వర్గంలో ధర్నాలో పాల్గొన్నారు. అయితే, హరిప్రియా నేతృత్వంలో ధర్నా కార్యక్రమం జరగడంతో ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎవరు బీఆర్ఎస్ ఇచ్చిన నిరసనల్లో పాల్గొనేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
Read Also: IND vs NZ 2nd Test: రిషబ్ పంత్ ఆడితే.. కేఎల్ రాహుల్ తప్పుకోవాల్సిందే!
Also Read
అయితే, అంతకు ముందు రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత రోజే.. పార్టీ అధిష్టానం రైతు భరోసా ధర్నాకి పిలుపునిచ్చింది. కానీ, ఉమ్మడి ఖమ్మంలో ఎక్కడ కూడా ముఖ్యమైన కారు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొనలేదు. ఇల్లందులో మాత్రం మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ తో పాటు మరో 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పాటు తెలంగాణ సర్కార్ ను కించపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించారని ఆ నిరసనలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..