PM Modi: కేసీఆర్ కలిసేందుకు వచ్చినా నేను కలవలేదు.. ఎందుకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కేసీఆర్ నన్ను బీజేపీతో కలిసి పని చేసేందుకు వచ్చాడు.. కానీ తెలంగాణా ప్రజల అభిస్తాం మేరకు నేను కేసీఆర్ తో కలవలేదని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక పౌర్ణమి శుభకాశాలు చెప్పి కురవి వీర భద్ర స్వామికి నమస్కారం చెప్పిన స్పీచ్ ప్రారంభించారు. తెలంగాణాను కాంగ్రెస్ బీఆర్ఎస్ లు నాశనం చేశాయన్నారు. తెలంగాణాలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నా నమ్మకం ఉందన్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేద్దామన్నారు. కేసీఆర్ నన్ను బీజేపీతో కలిసి పని చేసేందుకు వచ్చాడు.. కానీ తెలంగాణా ప్రజల అభిస్తాం మేరకు నేను కేసీఆర్ తో కలవలేదన్నారు. దీంతో మోడీని తిట్టే ప్రతి చిన్న అంశాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. తెలంగాణా అంటే సంప్రదాయాలకు టెక్నలజీ ల తెలంగాణా అన్నారు. కానీ ముఖ్య మంత్రి సీఎం మూఢ నమ్మకలను పెంచేలా ప్రవర్తిసున్నారు సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఫామ్ సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. స్కాములు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పైనా తెలంగాణా బీజేపీ సర్కార్ పంపుతోందన్నారు. కాంగ్రేస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు అవినీతి ప్రోత్సహించారని మండిపడ్డారు.
Read also: Kommareddy Chalama Reddy: టీడీపీకి మరో షాక్.. వైసీపీ గూటికి సీనియర్ నేత..!
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే.. శాంతి వ్యవస్థను నష్టం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల.. బంజారా జాతులకు శ్రేయస్సు బీజేపీ కోరుకుంటుందని అన్నారు. ఆదివాసీల అది నేతల పరాక్రమాన్ని చెప్పే.. మ్యూజియం హైదరాబాద్ ఏర్పటు చేస్తున్నామని తెలిపారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పటు చేశామన్నారు. ఆ యూనివర్సిటీ పేరును ఆదివాసీ ఆరాధ్య దైవం అయిన సమ్మక్క సరక్కల పేరు కూడా పెట్టామన్నారు. మాదిగల వర్గీకరణ బీజేపీ సకరిస్తుందన్నారు. సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యమన్నారు. పెట్రొల్ డీజిల్ ధరలు తగ్గాలా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ తగించలేదు దీంతో కేంద్ర తాగించిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గ లేదన్నారు. కేసీఆర్ నీళ్లు నిదులు ఇస్తా అన్నా కేసీఆర్ అవి ఇవ్వలేదు కానీ.. మోసాలు కన్నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకుంటుందని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది.. గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు.
Amit Shah: బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఒప్పందం.. సీఎంగా కేసీఆర్.. పీఎంగా రాహుల్!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?