Gurukula Exam: గురుకుల పరీక్షలో సాంకేతిక సమస్య..? ఇంకా స్టార్ట్ కాలే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukula Exam: గురుకుల పీజీటీ ఇంగ్లీష్ ఆన్లైన్ పరీక్షలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైదరాబాద్ హయత్ నగర్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. కానీ సర్వర్లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష ప్రారంభం కాలేదు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద పరుగులు తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. దీంతో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద బైఠాయించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అభ్యర్థులు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అభ్యర్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు కూడా పరీక్షలు ఉంటాయి. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని అభ్యర్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
Read also: Rahul Gandhi: పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్గాంధీకి నివాళులర్పించిన రాహుల్
Also Read
ఆగస్టు 1నుంచి 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఐబీ) ఇప్పటికే షెడ్యూల్ను ప్రకటించిన విషయం తెలిసిందే.. ప్రతి పరీక్షకు రెండు గంటల వ్యవధితో ప్రతిరోజూ 8:30-10:30 AM, 12:30-2:30 PM మరియు 4:30-6:30 PM వరకు మొత్తం మూడు షిఫ్టులలో పరీక్షలు నిర్వహించబడతాయి. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల అభ్యర్థులతో పరీక్షలు ప్రారంభం కాగా, ఆ తర్వాత సబ్జెక్టుల వారీగా టీజీటీ, పీజీ టీ, డీఎల్, జేఎల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. PGT-1,276, TGT-4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్-2,876, TGT, స్కూల్ లైబ్రేరియన్- 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్-275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్-226 సహా 9 కేటగిరీలలో ASC, ST, మైనారిటీ, BC ఉపాధ్యాయులు. 9,210 మ్యూజిక్ టీచర్ పోస్టులు-124 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ట్రిబ్ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. అన్ని పోస్టులకు కలిపి మొత్తం 2,63,045 దరఖాస్తులు వచ్చాయని ట్రైబ్ ఇప్పటికే వెల్లడించింది. చాలా పోస్టులు మహిళలకే కేటాయించారు. మొదటి సారిగా, ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో పరీక్షలను నిర్వహించాలని TRIB నిర్ణయించిన విషయిం తెలిసిందే..
Stock Market Opening: మార్కెట్లో మిశ్రమ ధోరణి.. స్వల్ప నష్టాల్లో సెన్సెన్స్
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!