ఒమిక్రాన్ టెన్షన్.. హాట్ స్పాట్గా టోలిచౌకి పారామౌంట్ కాలనీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత టెన్షన్ పరిస్థితులు తలెత్తాయి.. పారామౌంట్ కాలనీ హాట్ స్పాట్గా మారిపోయిందా? అనే అనుమానాలు కలుగున్నాయి.. ఇక, ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయడం.. దాని రిపోర్టులు రావడంతో.. తర్వాత.. ఒమిక్రాన్ నిర్ధారణకు శాంపిల్స్ పంపించడం లాంటి ప్రాసెస్కు టైం పడుతుండడంతో.. అక్కడ ఇంకా ఎన్ని కేసులు నమోదు అవుతాయో అనే టెన్షన్ మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది.
Read Also: భట్టి టూర్ వాయిదా.. ఏఐసీసీతో రేవంత్, భట్టి భేటీ రద్దు..
Also Read
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ఇక, తెలంగాణలో నిన్న కొత్తగా నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇవాళ మరో కొత్త కేసు వెలుగు చూసింది.. నిన్నటి కేసుల్లో ముగ్గురు కెన్యా నుంచి, ఒకరు దుబాయ్ నుండి వచ్చిన ఇండియన్స్.. కెన్యా నుండి వచ్చిన ముగ్గురు టోలీచౌకీ పారమౌంట్ కాలనీలో నివాసం ఉంటుండగా.. దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి చార్మినార్ దగ్గర నివాసం ఉంటారు.. ప్రస్తుతం ఆ నలుగురినిటీమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. చార్మినార్ వాసి అయిన దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి ట్రీట్మెంట్ కోసం హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి పలుమార్లు వెళ్లినట్టుగా తెలుస్తోంది.. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అందరినీ కాంటాక్ట్ ట్రెసింగ్లో పెడుతున్నారు. కాగా, ఇప్పటికే పారామౌంట్ కాలనీని కంటైన్మెట్ జోన్గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?