తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారు: అరవింద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా యాక్టర్లతో తిరిగి కేటీఆర్ సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడని నిజామాబాద్ లోక్ సభ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా విమర్శలు చేశారు. తరుగు పేరుతో గత మూడు సంవత్సరాల నుంచి రైతులకు అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదని.. మిల్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థతో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడడు? అని నిలదీశారు. గత మార్చి 14 నుండి భైంసాలో హిందువులపై ఎంఐఎం పార్టీ దాడులు జరిపారని… నలుగురు హిందూ వ్యక్తులను చంచల్ గూడా జైళ్ లో పీడీ యాక్ట్ పెట్టి నిర్భంధించారని మండిపడ్డారు.
ఆస్తులు ధ్వంసం అయిన వారి పై అన్యాయంగా ఓవైసీ చెప్పిన ప్రకారం కేసులు పెట్టారని… ఆయన రాజ్యం ఏలుతున్నారని మండిపడ్డారు. ధ్వంసం చేసిన వారిని వదిలిపెడుతున్నారన్నారు. 9 నెలలుగా జైళ్లలో నిర్భందించి వేధిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యుల బాధలు అమిత్ షాకు వివరించినట్టు తెలిపారు. తెలంగాణలో తరుగు పేరుతో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోచుకుంటుంటే ఒక్క శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు మాట్లాడడం లేదని విమర్శించారు. బ్లాక్ మార్కెటింగ్ తో సంబంధం లేకపోతే… రైతులకు అన్యాయం చేస్తుంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో వేసంగి పంటకు బోనస్ ఇస్తుంటే … తెలంగాణ లో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్