Sandra Venkata Veeraiah: కాంగ్రెస్పై ఎమ్మెల్యే సండ్ర ఫైర్.. అప్పుడెందుకు చేయలేదు?
MLA Sandra Venkata Veeraiah Fires On Congress Party: కాంగ్రెస్ పార్టీపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్.. అంతకుముందే అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధితో ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీయం బంజర్లో పోడు భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తున్న తరుణంలో, తప్పుడు పద్ధతిలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మన్మోహన్ సింగ్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు వంటి వారు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు.. పోడు సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
DS Chauhan: రోడ్డు ప్రమాదాల్ని తగ్గించాం.. నంబర్ ప్లేట్ లేకపోతే కఠిన చర్యలు తప్పవు
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
గతంలో పోడు సమస్యలను రాజకీయం కోసమో, ఎన్నికల కోసమో వాడుకున్నారని ఎమ్మెల్యే సండ్ర ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. రాజకీయ స్వార్ధపరులు, అవకాశవాదులు ముందుకొచ్చి.. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులే కేసీఆర్కు శ్రీరామరక్షగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ కోణం లేకుండా, మానవీయ కోణంతోనే కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే కాంగ్రెస్ వాళ్లు రూ.4000 పెన్షన్ ఇస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో రూ.4000 పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ స్వార్థం లేకుండా.. కులం, మతం లేకుండా.. పేదరికమే గీటు రాయిగా పనిచేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజల్ని కోరారు.
Iran: నకిలీ క్లినిక్ ముసుగులో మహిళలపై అత్యాచారం.. ముగ్గురికి ఉరిశిక్ష అమలు..
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!