70 ఏళ్ళలో సాధ్యం కానిది కేసీఆర్ 7 ఏళ్లలో సుసాధ్యం చేసారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ 60 లక్షల మంది కార్యకర్తలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది అని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ , వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ కార్యకర్తల సంక్షేమ కోసం బీమా కల్పించారు. ఇందుకోసం18.37 కోట్ల రూపాయల బీమా ప్రీమియం చెల్లించారు. అన్ని రాష్ట్రాల తరవాత ఆఖరులో ఏర్పడ్డ మన తెలంగాణ అతి తక్కువ కాలం ఏడేళ్ల లోనే దేశం గర్వించే అభివృద్ధి చెందింది. 70 ఏళ్లలో సాధ్యం కాని మిషన్ భగీరథను ఏడేళ్ళ లో సుసాధ్యం చేశారు అని తెలిపారు. ఇంత అద్భుత పాలన చేస్తున్న నాయకుడిని కొంతమంది విమర్శిస్తున్నారు. ఉద్యమంలో ఎక్కడా లేని వారు నేడు కేసీఆర్ ని విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీకి ఎన్నికలే కొలమానం. త్వరలో వారికి ప్రజలే బుద్ది చెప్తారు అని పేర్కొన్నారు. అర్హత తెలుసుకునీ మాట్లాడే బుద్ది వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సీఎం కేసీఆర్ అమితమైన భక్తితో యాదాద్రి అద్భుత అభివృద్ధి చేశారు. భద్రాద్రి అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా అవకతవకలు ఉంటే చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు మంత్రి.
Also Read
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!