Minister KTR : దేశంలోనే తొలిసారి విమాన ఇంజన్ల మరమ్మతు కేంద్రం హైదరాబాద్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో భారీ సంస్థ ముందుకు వచ్చింది. దేశంలోనే తొలిసారిగా విమాన ఇంజన్ల మరమ్మతు కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. అయితే.. ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న విమాన ఇంజన్ల తయారీ యూనిట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. విమానయాన రంగ ఉత్పత్తులను తయారు చేస్తున్న సాఫ్రాన్.. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హోల్ కేంద్రాన్ని రూ. 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు సాఫ్రాన్ ఏర్పాటు చేస్తోంది.
ఇందులో విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు నిర్వహిస్తారు. ఇండియాలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం ఇదే కావడం విశేషం. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తిచేసే దిగ్గజ కంపెనీల్లో ఒకటి సాఫ్రాన్. అయితే దీనిని కాసేపట్లో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్లో చెన్నై వీరవిహారం!
-
Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
-
PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
-
Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!
-
PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..