Minister KTR : కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవాక్కులు చెవాక్కలు పేలుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై నిప్పులు చెరిగారు. 24గంటల కరెంట్ పై కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవాక్కులు చెవాక్కలు పేలుతున్నారని, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లు పట్టుకొండి కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది… దేశానికి దరిద్రం కూడా పోతుందంటూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 150 ఏళ్ల కిత్రం పుట్టిన కాంగ్రెస్ పార్టీకీ వారంటీ లేదని, వారంటి లేని పార్టీ గ్యారంటీ లేని హామీలు ఇస్తుందంటూ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. అధికారం కాంగ్రెస్ పార్టీదీ దింపుగుడు కళ్లెం ఆశమాత్రమేనని, అధికారంలో ఉన్నప్పుడు 200రూపాయల పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్… ఇప్పుడు 4వేలు ఎలా ఇస్తారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : Revanth Reddy: బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
11సార్లు కాంగ్రెస్కు అధికారం ఇస్తే ప్రజల పడిన ఇబ్బందులు, బాధలు ఇంకా గుర్తే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే గొర్రెల మందకు తొడేలును కాపాలా పెట్టినట్లేనని ఆయన అభివర్ణించారు. ఓటుకు నోటుకు డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ చెప్తున్న మాటలు ప్రజలు నమ్మరని, వేలం పాట పెట్టీ మరీ సీట్లు అమ్ముకుంటున్నారు కాంగ్రెస్ నేతలు అంటూ విమర్శలు గుప్పించారు కేటీఆర్. కేసీఆర్ ది బరాబర్ కుటుంబాపాలనే… కేసీఆర్ నాలుగున్నర కొట్ల ప్రజలకు కుటుంబపెద్ద పెద్ద కేసీఆర్ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీదీ బరాబర్ వారసత్వ రాజకీయమే.. రాణిరుద్రమ, కొమరం బీమ్, సర్వాయిపాపన్న, దాశరధి, కాళోజీ, భాగ్యరెడ్డి, శ్రీకాంతాచారీల వారసత్వం మాది అని ఆయన అన్నారను. ప్రధాని నరేంద్ర మోడీది గాడ్సే వారసత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో గుంతకండ్ల జగదీష్ రెడ్డి విజయం ఖాయమని, రెండు సార్లు స్వల్ప మెజారీటీతో జగదీష్ రెడ్డిని గెలిపించారు… ఈసారి 50వేల మెజారీటీతో జగదీష్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ ప్రజలను కోరారు.
Also Read : Name Nageswara Rao: కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే..
తాజావార్తలు
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
-
G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
-
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్స్ కోసం కిచెన్ సీక్రెట్స్.. ఈ చిట్కాలతో వంట పని ఇక చిటికెలోనే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!