Harish Rao: వారివన్నీ తప్పుడు మాటలే.. ఆ పార్టీల్ని నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Calls People Not To Believe Opposition Party Leaders: ఓట్ల కోసమే ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాయని, వారిని నమ్మొద్దని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొండపాక మండలంలో మంత్రి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ఆయన.. రాష్ట్రంలో ఒకప్పుడు ట్యాంకర్లతో చెరువులు నింపుకునే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు ఆ చెరువులు నిండుకుండలా మారాయని చెప్పారు. తాగడానికి గుక్కడు నీళ్లు లేక కష్టపడిన సిద్దిపేట జిల్లా ప్రజలకు.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ల నిర్మాణాలపై ప్రతిపక్షాలు చేస్తోన్న గ్లోబల్ ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. దాంతో ఏడాదికి రెండు సార్లు వరి పంట సాగు అవుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి నేడు తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. నాడు ఉపాధి కోసం తెలంగాణ వాళ్లు వలస వెళ్లేవారని, నేడు వలస కూలీలు ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అంటూ కేంద్రంలోని బీజేపీని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలు రద్దు చేయాలని బీజేపీ అనడం నిజంగా సిగ్గు చేటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం.. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆసరా నూతన పెన్షన్ కార్డులు అందజేసిన మంత్రి హరీశ్ రావు, జప్తి నాచారంలో రూ.50 లక్షలతో ఎస్సీ, గౌడ సంఘం భవనాలు మంజూరు చేశారు.
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
తాజావార్తలు
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!