Anji Reddy: 30 ఏళ్లుగా సేవ చేస్తున్న.. నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి..
- ప్రతిష్టాత్మకంగా మారిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు..
- కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ స్థానంలో బరిలో అంజిరెడ్డి..
- గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నా..
- నన్ను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ.. సమస్యలపై పోరాటం చేస్తానని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anji Reddy: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.. ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం దూసుకుపోతున్నారు.. ఇక, నేను మీ అంజిరెడ్డి.. గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేసినా సేవాకార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే అంటున్నారు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన.. నేను ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు..
Also Read
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
- Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య
- Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
- Telangana Floods: సంగారెడ్డి, మెదక్ జిల్లాలను వణికిస్తున్న మంజీరా.. NH 65, NH 365B, NH 161లపై నిలిచిన వరద..
ఇక, న్యాయవాదులకు రక్షణ అనేది లేకుండా పోతుంది. సంగారెడ్డి బార్ అసోసియేషన్ లో 600 మందికి పైగా వున్నారు.. వారి పక్షాన నిలబడతా.. మండలిలో న్యాయవాదుల రక్షణ కొరకు నేను పొరడతను అని న్యాయవాదులకు హామీ ఇచ్చారు అంజిరెడ్డి.. టీచర్స్ ఎమ్మెల్సీ లాగే న్యాయవాదులకు ఒక ఎమ్మెల్సీ వుండాలని మీరు కోరడం జరిగింది. రాష్ట్రంలో టీచర్స్ ఎంతమంది ఉన్నారో న్యాయవాదుల అంతే వున్నారు.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి న్యాయవాదుల ఎమ్మెల్సీ కూడా వుండాలనే ప్రతిపాదన నేను తీసుకుని పోతానని భరోసా ఇచ్చారు.. న్యాయవాదులకు శాశ్వత నివాసం లేకుండా న్యాయంకోసం పోరాడుతున్న వారికి నివాసం కోసం నేను మండలిలో పోరాడతానని అన్నారు.. సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ లో ఉన్నప్పట్టి నుంచి కొత్తగా చేరే న్యాయవాదులకు వారి సౌకర్యార్థం 6 నెలల వరకు వారికి నేనే 5000 రూపాయల స్టైపెండ్ ఇస్తాను.. ఇక న్యాయవాదుల భీమా విషయంలో కూడా ప్రస్తుతం 2 లక్షల భీమా సౌకర్యాన్ని 20 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన మరియు జీవన్ జ్యోతి భీమా యోజన అలాగే.. ఎస్బీఐ కల్పించే 20 లక్షల భీమా కూడా వచ్చేలా కృషి చేస్తా.. మొదటి ప్రీమియం కూడా నేనే కట్టి.. మీ అందరికీ భీమా వుండేలా కృషి చేస్తాను అన్నారు చిన్నమైల్ అంజిరెడ్డి..
తాజావార్తలు
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?