Anji Reddy: 30 ఏళ్లుగా సేవ చేస్తున్న.. నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి..
- ప్రతిష్టాత్మకంగా మారిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు..
- కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ స్థానంలో బరిలో అంజిరెడ్డి..
- గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నా..
- నన్ను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ.. సమస్యలపై పోరాటం చేస్తానని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anji Reddy: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.. ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం దూసుకుపోతున్నారు.. ఇక, నేను మీ అంజిరెడ్డి.. గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేసినా సేవాకార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే అంటున్నారు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన.. నేను ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు..
Also Read
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
- Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య
- Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
- Telangana Floods: సంగారెడ్డి, మెదక్ జిల్లాలను వణికిస్తున్న మంజీరా.. NH 65, NH 365B, NH 161లపై నిలిచిన వరద..
ఇక, న్యాయవాదులకు రక్షణ అనేది లేకుండా పోతుంది. సంగారెడ్డి బార్ అసోసియేషన్ లో 600 మందికి పైగా వున్నారు.. వారి పక్షాన నిలబడతా.. మండలిలో న్యాయవాదుల రక్షణ కొరకు నేను పొరడతను అని న్యాయవాదులకు హామీ ఇచ్చారు అంజిరెడ్డి.. టీచర్స్ ఎమ్మెల్సీ లాగే న్యాయవాదులకు ఒక ఎమ్మెల్సీ వుండాలని మీరు కోరడం జరిగింది. రాష్ట్రంలో టీచర్స్ ఎంతమంది ఉన్నారో న్యాయవాదుల అంతే వున్నారు.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి న్యాయవాదుల ఎమ్మెల్సీ కూడా వుండాలనే ప్రతిపాదన నేను తీసుకుని పోతానని భరోసా ఇచ్చారు.. న్యాయవాదులకు శాశ్వత నివాసం లేకుండా న్యాయంకోసం పోరాడుతున్న వారికి నివాసం కోసం నేను మండలిలో పోరాడతానని అన్నారు.. సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ లో ఉన్నప్పట్టి నుంచి కొత్తగా చేరే న్యాయవాదులకు వారి సౌకర్యార్థం 6 నెలల వరకు వారికి నేనే 5000 రూపాయల స్టైపెండ్ ఇస్తాను.. ఇక న్యాయవాదుల భీమా విషయంలో కూడా ప్రస్తుతం 2 లక్షల భీమా సౌకర్యాన్ని 20 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన మరియు జీవన్ జ్యోతి భీమా యోజన అలాగే.. ఎస్బీఐ కల్పించే 20 లక్షల భీమా కూడా వచ్చేలా కృషి చేస్తా.. మొదటి ప్రీమియం కూడా నేనే కట్టి.. మీ అందరికీ భీమా వుండేలా కృషి చేస్తాను అన్నారు చిన్నమైల్ అంజిరెడ్డి..
తాజావార్తలు
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!