Anji Reddy: 30 ఏళ్లుగా సేవ చేస్తున్న.. నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి..
- ప్రతిష్టాత్మకంగా మారిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు..
- కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ స్థానంలో బరిలో అంజిరెడ్డి..
- గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నా..
- నన్ను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ.. సమస్యలపై పోరాటం చేస్తానని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anji Reddy: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.. ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం దూసుకుపోతున్నారు.. ఇక, నేను మీ అంజిరెడ్డి.. గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేసినా సేవాకార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే అంటున్నారు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన.. నేను ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
- Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య
- Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
ఇక, న్యాయవాదులకు రక్షణ అనేది లేకుండా పోతుంది. సంగారెడ్డి బార్ అసోసియేషన్ లో 600 మందికి పైగా వున్నారు.. వారి పక్షాన నిలబడతా.. మండలిలో న్యాయవాదుల రక్షణ కొరకు నేను పొరడతను అని న్యాయవాదులకు హామీ ఇచ్చారు అంజిరెడ్డి.. టీచర్స్ ఎమ్మెల్సీ లాగే న్యాయవాదులకు ఒక ఎమ్మెల్సీ వుండాలని మీరు కోరడం జరిగింది. రాష్ట్రంలో టీచర్స్ ఎంతమంది ఉన్నారో న్యాయవాదుల అంతే వున్నారు.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి న్యాయవాదుల ఎమ్మెల్సీ కూడా వుండాలనే ప్రతిపాదన నేను తీసుకుని పోతానని భరోసా ఇచ్చారు.. న్యాయవాదులకు శాశ్వత నివాసం లేకుండా న్యాయంకోసం పోరాడుతున్న వారికి నివాసం కోసం నేను మండలిలో పోరాడతానని అన్నారు.. సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ లో ఉన్నప్పట్టి నుంచి కొత్తగా చేరే న్యాయవాదులకు వారి సౌకర్యార్థం 6 నెలల వరకు వారికి నేనే 5000 రూపాయల స్టైపెండ్ ఇస్తాను.. ఇక న్యాయవాదుల భీమా విషయంలో కూడా ప్రస్తుతం 2 లక్షల భీమా సౌకర్యాన్ని 20 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన మరియు జీవన్ జ్యోతి భీమా యోజన అలాగే.. ఎస్బీఐ కల్పించే 20 లక్షల భీమా కూడా వచ్చేలా కృషి చేస్తా.. మొదటి ప్రీమియం కూడా నేనే కట్టి.. మీ అందరికీ భీమా వుండేలా కృషి చేస్తాను అన్నారు చిన్నమైల్ అంజిరెడ్డి..
తాజావార్తలు
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!