Anji Reddy: 30 ఏళ్లుగా సేవ చేస్తున్న.. నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి..
- ప్రతిష్టాత్మకంగా మారిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు..
- కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ స్థానంలో బరిలో అంజిరెడ్డి..
- గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నా..
- నన్ను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ.. సమస్యలపై పోరాటం చేస్తానని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anji Reddy: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.. ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం దూసుకుపోతున్నారు.. ఇక, నేను మీ అంజిరెడ్డి.. గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేసినా సేవాకార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే అంటున్నారు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన.. నేను ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు..
Also Read
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
ఇక, న్యాయవాదులకు రక్షణ అనేది లేకుండా పోతుంది. సంగారెడ్డి బార్ అసోసియేషన్ లో 600 మందికి పైగా వున్నారు.. వారి పక్షాన నిలబడతా.. మండలిలో న్యాయవాదుల రక్షణ కొరకు నేను పొరడతను అని న్యాయవాదులకు హామీ ఇచ్చారు అంజిరెడ్డి.. టీచర్స్ ఎమ్మెల్సీ లాగే న్యాయవాదులకు ఒక ఎమ్మెల్సీ వుండాలని మీరు కోరడం జరిగింది. రాష్ట్రంలో టీచర్స్ ఎంతమంది ఉన్నారో న్యాయవాదుల అంతే వున్నారు.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి న్యాయవాదుల ఎమ్మెల్సీ కూడా వుండాలనే ప్రతిపాదన నేను తీసుకుని పోతానని భరోసా ఇచ్చారు.. న్యాయవాదులకు శాశ్వత నివాసం లేకుండా న్యాయంకోసం పోరాడుతున్న వారికి నివాసం కోసం నేను మండలిలో పోరాడతానని అన్నారు.. సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ లో ఉన్నప్పట్టి నుంచి కొత్తగా చేరే న్యాయవాదులకు వారి సౌకర్యార్థం 6 నెలల వరకు వారికి నేనే 5000 రూపాయల స్టైపెండ్ ఇస్తాను.. ఇక న్యాయవాదుల భీమా విషయంలో కూడా ప్రస్తుతం 2 లక్షల భీమా సౌకర్యాన్ని 20 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన మరియు జీవన్ జ్యోతి భీమా యోజన అలాగే.. ఎస్బీఐ కల్పించే 20 లక్షల భీమా కూడా వచ్చేలా కృషి చేస్తా.. మొదటి ప్రీమియం కూడా నేనే కట్టి.. మీ అందరికీ భీమా వుండేలా కృషి చేస్తాను అన్నారు చిన్నమైల్ అంజిరెడ్డి..
తాజావార్తలు
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!