Madhu Yashki: బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు..
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆందోళన పర్వానికి తెరలేపారు.. అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రం కొంటుందా.. రాష్ట్రం కొంటుండా అని కాదు.. ఏపీ, కర్ణాటకలో కొనుగోలు పంచాయతీ లేదు.. కానీ, తెలంగాణలో మాత్రం డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు.. ఈ నెల 11వ తేదీ లోపు కొనుగోలు కేంద్రాలు తెరవాలని డెడ్లైన్ పెట్టిన యాష్కీ.. అధికార పార్టీలు సమస్య పరిష్కారం చేయాలి.. ఆందోళనలు కాదు అని హితవుపలికారు.
12వ తేదీన నియోజక వర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు మధుయాష్కీ గౌడ్.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతున్నాం.. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కు అవుతుంది అని ఫిర్యాదు చేస్తామని.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు.. ఇక, ఏప్రిల్ 15 తర్వాత ఐదు బృందాలుగా ఏర్పడి కొనుగోలు కేంద్రాలు పరిశీలించనున్నట్టు వెల్లడించిన ఆయన.. తక్కువ ధరకు ధాన్యం కొంటున్న మిల్లర్ల పై విజిలెన్స్ దాడులు.. కేసులు పెట్టాలి డిమాండ్ చేస్తామన్నారు.. ఏప్రిల్ 14న సంజయ్ పాదయాత్రకు హేమంత్ బిస్వల్ వస్తున్నారు.. ఆయన మీద కేసు ఉంది… ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేస్తున్నారు.. కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు.. దీనిపై డీజీపీని కలుస్తామన్నారు మధుయాష్కీ.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!