Mission Bhagiratha: లీకైన భగీరథ నీళ్లు.. జలమయమైన రోడ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leaked Mission Bhagiratha water: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటింటికీ మంచినీరు అందించే పథకం రోడ్లపై ఆవిరైపోతోంది. వరంగల్ జిల్లా ఖానా పురం మండలం వేపచెట్టు తండా సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ పగిలి నీరు చిమ్మడంతో ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారి జలమయమైంది. రహదారికి అటు ఇటు వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రహదారిపై ఆరబో సిన వడ్లు తడిశాయని రైతులు తెలిపారు. వడ్లన్నీ నీటిలో కొట్టుకు పోయాయని వాపోయారు. మిషన్ భగీరథ నీరు పైప్ లైన్ ప్రధాన పైప్ కావడంతో నీరు ఎక్కువగా వచ్చాయి. పైప్ లైన్ పగలి నీరు ఎత్తున ఎగిసి పడుతుండటంతో.. రహదారి దాటడానికి గ్రామస్తులు వాహన దారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. నాసిరకం పైపులు ఏర్పాటు చేయడం వల్ల తరచు పైపు లైన్ పగులుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను అప్రమత్తం చేశారు. స్థానికులు భగీరధ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
Read also: Bhakthi TV Live: హనుమద్వ్రతం శుభ సందర్భంగా హనుమాన్ చాలీసా వింటే..
Also Read
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
నాలుగు రోజుల కిందటే ఖానాపురంలో పైపు పగిలి 12 ఎకరాల్లో వడ్లు తడిసిన సంగతి మరచిపోకముందే మరోసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని 365వ జాతీయ రహదారిపై డిసెంబర్ 1న ఉదయం మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అయింది. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున భగీరథ నీరు ప్రవహిస్తోంది. నెలల తరబడి పంటల కోసం ఎదురుచూస్తున్న రైతులకు మిషన్ భగీరథ పైప్లైన్ కన్నీళ్లు తెప్పించింది. రోడ్లపై ఎండిపోయిన వరిపంటలన్నీ నీరుగా మారాయి. దీంతో 10 ఎకరాల్లో పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మరోవైపు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయి నీరు వృథాగా పోతోంది.
Andhra Pradesh: నేడు రాయలసీమ గర్జన.. కర్నూలులో భారీ ర్యాలీ
తాజావార్తలు
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!