KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
- నెరవేరని హామీలపై తీవ్ర విమర్శలు
- రేవంత్కు ఓపెన్ ఛాలెంజ్.. అసెంబ్లీ రద్దు చేయాలన్న డిమాండ్
- 27 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (KTR) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఒక హై-వోల్టేజ్ ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా ప్రజలకు ఇచ్చిన ప్రామిసెస్ ఏవీ నెరవేర్చలేదని, స్టేట్లో కంప్లీట్గా గవర్నెన్స్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఎన్నో కీలకమైన వాగ్దానాలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా కామన్ పీపుల్ని ఇబ్బంది పెడుతున్న పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ విషయంలో కాంగ్రెస్ లీడర్స్ అప్పట్లో చేసిన స్టేట్మెంట్స్, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రేట్లు తగ్గించాల్సింది పోయి ప్రజలపై మరిన్ని భారాలు వేస్తున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు బ్రతకలేని సిట్యుయేషన్ క్రియేట్ అయిందని విమర్శించారు.
Also Read
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. “మీ కాంగ్రెస్ పరిపాలనపై, మీ డెవలప్మెంట్స్ పై మీకు అంత నమ్మకం ఉంటే.. దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఫ్రెష్గా ఎలక్షన్స్కి వెళ్దాం” అంటూ సవాల్ చేశారు. అప్పుడు ప్రజల కోర్టులోనే తేల్చుకుందామని, ఈసారి పబ్లిక్ తీర్పు ఎలా ఉంటుందో చూసేందుకు తాము రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి గనుక ఎన్నికలకు సిద్ధమైతే, తమ వైపు నుంచి యాక్షన్ ప్లాన్ కూడా రెడీగా ఉందని కేటీఆర్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ప్రస్తుతం తమ పార్టీకి ఉన్న 27 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజైన్ చేసి, అందరం కలిసి ఒకేసారి జనాల్లోకి వెళ్దామన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో ఈ ఎలక్షన్స్ ద్వారా తేలిపోతుందని, సీఎం ఈ సవాల్ను స్వీకరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!