Komatireddy Rajgopal Reddy : అప్పులు ఇచ్చే స్థాయి నుంచి తెచ్చుకునే స్థాయి వచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress MLA Raja Gopal Reddy countered the remarks made by Minister Harish Rao in the Telangana Assembly sessions.
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రాంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో అధికారి పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. హరీష్ చాలా తెలివి కలిగి నోడివి, కాంగ్రెస్ వాళ్లు తెలివి తక్కువ వాళ్ళు అని అంటున్నారు, మాకు తెలివి లేకుండానే సోనియా గాంధీతో తెలంగాణ ఇప్పించామా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన వాళ్ళ పై ఇట్లనా మాట్లాడేదని ఆయన ఫైర్ అయ్యారు.
Also Read
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
రాజగోపాల్ మాట్లాడుతుండగానే మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. హైదరాబాద్ నీ కేంద్రపాలిత ప్రాంతం చేస్తా అంటే… ఒప్పుకుంది కాంగ్రెస్ వాళ్ళు అని కౌంటర్ ఇచ్చారు. దీనిపై రాజగోపాల్రెడ్డి సభలో మీకో న్యాయం.. మాకో న్యాయమా..? అంటూ వ్యాఖ్యానించారు. బాధ అనిపించినప్పుడు మాట్లాడతామని, తెలివి లేనోల్లు అని అనడం బడ్జెట్ లో పదమా..!? అని ఆయన మండిపడ్డారు. అప్పులు చేయొద్దు అని కాదు అనవసరంగా అప్పులు తేవొద్దు అంటున్నామన్నారు. అప్పుల్లో పక్క రాష్ట్రం నుండి పోల్చుకో వద్దని, మనం ఇతర రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే పరిస్థితి నుండి… అప్పులు తెచ్చే వరకు వెళ్ళామని ఆయన విమర్శించారు. పవర్ ప్లాంట్స్ ఎందుకు… తక్కువ ధరకు విద్యుత్ వస్తున్నప్పుడు, అనవసరంగా అప్పులు తేకండి, ఎనిమిది యేండ్ల తర్వాత ఆరోగ్యం.. ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!