Kishan Reddy: రాజకీయాల కోసం బియ్యం కొనలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాయిల్డ్ రైస్ ఎవరూ ఉపయోగించరు. పిల్లలు కూడా బాయిల్డ్ రైస్ తినడం లేదు. ఆయా రాష్టాలు ఉత్పత్తి తగ్గించాయ్. 3400 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ కోసం 2014లో కేంద్రం ఖర్చు చేసింది. 26,600 కోట్లు గత ఏడాది ఖర్చు పెట్టాం. బాయిల్డ్ రైస్ వేర్ హౌజెస్ లో నిల్వ ఉంటున్నాయి.రా రైస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కోటా ఇంకా ఇవ్వలేదు.బాయిల్డ్ రైస్ కు ఆదరణ లేదు. హుజురాబాద్ ఎన్నికల తర్వాతే బాయిల్డ్ కొనాలనే అంశం తెరమీదకు వచ్చిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
నా ప్రకటన వల్ల, మా రాష్ట్ర అధ్యక్షుడి స్టేట్మెంట్ వల్ల ధాన్యం ఉత్పత్తి పెరగదు.గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం చివరి గింజ కొంటాము.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పొదుపు సంఘాలు కూడా ధాన్యం కొనుగోలు చేశాయి.గోనె సంచి డబ్బులు కూడా కేంద్రం ఇస్తుంది. కేంద్రం ఇచ్చిన డబ్బులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ మిగులుతుంది. కేంద్రానికి పూర్తి స్థాయి మిషనరీ లేదు. కేంద్రం నేరుగా బాయిల్డ్ రైస్ ఇతర దేశాలకు ఎగుమతి చేసే అధికారం లేదు.
Also Read
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
ఐదు ఆరు సంవత్సరాలుగా రైస్ మిగిలి పోతుంది. 2లక్షల60 వేల కోట్ల రూపాయల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. మళ్ళీ మూడు రూపాయల బియ్యం 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్నాం. రా రైస్ స్ట్రాక్ దేశంలో పేరుకుపోయింది. రాజకీయాల కోసం కొంటే ప్రజల డబ్బులు వృధా అవుతాయి. గొడవలకు కారణం హుజురాబాద్ ఎన్నికలే. ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈటెల రాజేందర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు. దాన్ని మేము అడ్డుకోలేము కదా? ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధాని గడ్డం, బట్టలపై విమర్శించడం సరికాదు.
ఉక్రెయిన్, రష్యా కారణంగా అన్ని ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సబ్సిడీ ఇవ్వొచ్చు కానీ ఎంతమేర సబ్సిడీ ఇవ్వగలం. బీజేపీకి లైఫ్ లైన్ యూపీ.. అక్కడ దెబ్బతింటే మా పార్టీకి తీరని నష్టమని భావిస్తాం. రాజకీయ పార్టీల కోసం బడ్జెట్ పెట్టలేదు… ప్రజల కోసం బడ్జెట్ పెట్టాం. పంజాబ్ లో మా తప్పిదం వల్లే ఓటమి పాలైయ్యాం. కుటుంబ పాలన, పెత్తనం, నియంతృత్వము భరించలేక ఆయన బయటకు వచ్చారన్నారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
Riyan Parag-Vaibhav: మేమేమైనా ఫిల్మ్ స్టార్స్ హా.. ఫోటోగ్రాఫర్లకు షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Maa Inti Bangaram:స్టేజ్పైనే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని..
-
Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్కు తప్పని టెన్షన్!
-
Devara : రిలీజ్ అయిన రెండేళ్లకు దేవర శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!