Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..
- మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత..
- ఉదయం నుంచి భారీగా మృత్యువాత పడుతున్న చేపలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish Died: సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇవాళ ఉదయం నుంచి చేపలు భారీగా మృతి చెందాయి. చేపలు మృతి చెందడంతో గంగపుత్రులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకుని చేరువులోని నీటిని శాంపిల్స్గా సేకరించారు. చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోనే చనిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. గుర్రపు డెక్క, డ్రైనేజీ వ్యర్దాలతోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమికంగా నిర్దారించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శాంపిల్స్ సేకరించారు.
Read also: ఈ మొక్క ఇంట్లో ఉంటే అందం, ఆరోగ్యం..!
Also Read
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
- JaggaReddy: 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?
ఆరు నెలల క్రితమే మున్సిపల్ అధికారులకు డ్రైనేజీ వ్యర్ధాలు చెరువు సమీపంలో వేయొద్దని అధికారులు నోటీసులిచ్చారు. అయినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకుండా వ్యర్ధాలను యధేచ్చగా వేస్తున్నట్లు మత్య్సకారులు మండిపడుతున్నారు. ఇక్కడి చెరువులో సాయంత్రం అయితే చాలు వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది వచ్చి పడేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని చెరువును, చేపలను కాపాడలని కోరుతున్నారు. అయితే దీనిపై స్థానిక సమాచారంతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెరువుని పరిశీలించారు. గంగపుత్రుల కుటుంబాలతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఇక్కడ వ్యర్థాలను పడేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చెరువులోని చేపలను నమ్ముకుని బతుకుతున్న గంగపుత్రులకు తోడుగ ఉంటానని హామీ ఇచ్చారు.
ఎక్కువగా మరిగించిన ‘టీ’ తాగితే..
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!