Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..
- మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత..
- ఉదయం నుంచి భారీగా మృత్యువాత పడుతున్న చేపలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish Died: సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇవాళ ఉదయం నుంచి చేపలు భారీగా మృతి చెందాయి. చేపలు మృతి చెందడంతో గంగపుత్రులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకుని చేరువులోని నీటిని శాంపిల్స్గా సేకరించారు. చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోనే చనిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. గుర్రపు డెక్క, డ్రైనేజీ వ్యర్దాలతోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమికంగా నిర్దారించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శాంపిల్స్ సేకరించారు.
Read also: ఈ మొక్క ఇంట్లో ఉంటే అందం, ఆరోగ్యం..!
Also Read
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
ఆరు నెలల క్రితమే మున్సిపల్ అధికారులకు డ్రైనేజీ వ్యర్ధాలు చెరువు సమీపంలో వేయొద్దని అధికారులు నోటీసులిచ్చారు. అయినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకుండా వ్యర్ధాలను యధేచ్చగా వేస్తున్నట్లు మత్య్సకారులు మండిపడుతున్నారు. ఇక్కడి చెరువులో సాయంత్రం అయితే చాలు వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది వచ్చి పడేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని చెరువును, చేపలను కాపాడలని కోరుతున్నారు. అయితే దీనిపై స్థానిక సమాచారంతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెరువుని పరిశీలించారు. గంగపుత్రుల కుటుంబాలతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఇక్కడ వ్యర్థాలను పడేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చెరువులోని చేపలను నమ్ముకుని బతుకుతున్న గంగపుత్రులకు తోడుగ ఉంటానని హామీ ఇచ్చారు.
ఎక్కువగా మరిగించిన ‘టీ’ తాగితే..
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!