Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..
- మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత..
- ఉదయం నుంచి భారీగా మృత్యువాత పడుతున్న చేపలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish Died: సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇవాళ ఉదయం నుంచి చేపలు భారీగా మృతి చెందాయి. చేపలు మృతి చెందడంతో గంగపుత్రులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకుని చేరువులోని నీటిని శాంపిల్స్గా సేకరించారు. చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోనే చనిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. గుర్రపు డెక్క, డ్రైనేజీ వ్యర్దాలతోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమికంగా నిర్దారించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శాంపిల్స్ సేకరించారు.
Read also: ఈ మొక్క ఇంట్లో ఉంటే అందం, ఆరోగ్యం..!
Also Read
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
ఆరు నెలల క్రితమే మున్సిపల్ అధికారులకు డ్రైనేజీ వ్యర్ధాలు చెరువు సమీపంలో వేయొద్దని అధికారులు నోటీసులిచ్చారు. అయినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకుండా వ్యర్ధాలను యధేచ్చగా వేస్తున్నట్లు మత్య్సకారులు మండిపడుతున్నారు. ఇక్కడి చెరువులో సాయంత్రం అయితే చాలు వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది వచ్చి పడేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని చెరువును, చేపలను కాపాడలని కోరుతున్నారు. అయితే దీనిపై స్థానిక సమాచారంతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెరువుని పరిశీలించారు. గంగపుత్రుల కుటుంబాలతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఇక్కడ వ్యర్థాలను పడేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చెరువులోని చేపలను నమ్ముకుని బతుకుతున్న గంగపుత్రులకు తోడుగ ఉంటానని హామీ ఇచ్చారు.
ఎక్కువగా మరిగించిన ‘టీ’ తాగితే..
తాజావార్తలు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!