Trains Cancellation: బిగ్ అలర్ట్.. ఆ డివిజన్లలో పలు రైళ్లు రద్దు
- హైదరాబాద్- సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలోని పలు రైళ్లు రద్దు..
- ట్రాక్ మరమ్మతుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటన..
Trains Cancellation: ట్రాక్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలోని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి హైదరాబాద్, కాజీపేట నుంచి బల్లార్ష రైళ్లు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దయ్యాయి. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబరు 1 వరకు బల్లార్ష నుంచి అక్టోబరు 1 వరకు, సిర్పూర్ టౌన్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి బోధన్ రైళ్లు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు రద్దయ్యాయి.
Read also: Manu Bhaker: షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్లో పాల్గొనడం లేదు.. మను భాకర్..
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
- Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు బోధన్ టు కరీంనగర్, కాచిగూడ నుంచి నడికుడి, సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నడికుడి నుంచి కాచిగూడ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ బుధవారం వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు హెచ్ఎస్ నాందేడ్ నుండి రాయచూర్ రైలు, తాండూరు నుండి రాయచూర్ వరకు తాత్కాలికంగా రద్దు చేయబడింది. అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు భద్రాచలం రోడ్డు నుంచి బల్లార్ష, సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రైళ్లకు కాజీపేటలో స్టాప్ను తొలగించారు.
Read also: Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..
ట్రైన్ నెంబర్లు ఇవే..
ప్రధానంగా సెప్టెంబరు 1 నుంచి 30 వరకు, సికింద్రాబాద్-వరంగల్ ఎంఈఎంయూ (07462), వరంగల్-హైదరాబాద్ ఎంఈఎంయూ (07463), కాజీపేట-బల్లార్ష (17035), సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1 నుంచి 3036 ఎంఈఎంయూ (07766), కరీంనగర్-బోధన్ ఎంఈఎంయూ (07766), బోధన్-కరీంనగర్ ఎంఈఎంయూ (07893) నవంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు, కరీంనగర్-సిర్పూర్ టౌన్ (07765), కాచిగూడ-నడికుడి (07791) నవంబర్ 1 నుంచి 30 వరకు, నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు హెచ్ఎస్. నాందేడ్-రాయచూర్ (17664) రైలు తాండూరు-రాయచూర్ మధ్య, రాయచూర్-పర్భాని (17663) రైలు రాయచూర్-తాండూరు మధ్య సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు పాక్షికంగా రద్దు చేయబడినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Chuttmalle: ట్రోలింగ్ సాంగ్ కు టన్నుల్లో రీల్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
తాజావార్తలు
-
Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
-
Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
-
Tamil Nadu: విజయ్తో టచ్లోకి అన్నాడీఎంకే..
-
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
-
Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!