BRS KTR: చలువ పందిర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయండి.. మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్, గాంధీ చౌక్, లేబర్ అడ్డ ఏరియాలలో మార్నింగ్ వాకింగ్లో భాగంగా ప్రజలతో ముచ్చటిస్తూ బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక రైతు బజార్ లో కూరగాయలు అమ్ముతున్న రైతులతో మహిళలతో మాట్లాడుతూవారితో కరచాలనం చేస్తూ వినోద్ అన్నకు ఓటేయాలని కేటీఆర్ అభ్యర్థించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకోసం ప్రచారం చేశారు.
Read also: Aravind Kejriwal : ఆప్ ప్రచార గీతాన్ని ఆమోదించిన ఎన్నికల సంఘం
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
అనంతరం స్థానిక సిరిసిల్ల రైతు బజార్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్న వారు కొన్ని సూచనలు చేశారు. త్రాగు నీరు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిర్లు వేయాలని కోరారు. 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశించారు. చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అప్పుడు నీళ్లు కరెంటు సక్రమంగా వచ్చేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయిన తరువాత, వాగులో నీళ్లు పోయాయని తర్వాత నెల కూడా పెన్షన్ రావడం లేదని వారు బాధను వ్యక్తం చేశారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రైతులను పట్టించుకోలేదని, రుణమాఫీ చేయలేదనీ రైతు బంధు రాలేదని అంటున్నారని తెలిపారు.. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ వాటికి ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు తెలిపారని అన్నారు.
CM Revanth Reddy: నేడు 4 లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!