Kavitha : అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?
- బతుకమ్మపై ప్రభుత్వానికి నైతిక అర్హత లేదన్న కవిత
- సింగరేణి లాభాల్లో కార్మికులకు అన్యాయం చేశారని విమర్శ
- శ్రీరాంపూర్లో మైన్లు మూసివేతపై ఆవేదన వ్యక్తం
- కొత్త గనులు ప్రారంభించాలని డిమాండ్ చేసిన జాగృతి అధ్యక్షురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : ప్రగతి స్టేడియంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. భారీ వర్షం వచ్చినప్పటికైనా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు కవిత స్వాగతం తెలియజేసారు.. శ్రీరాంపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Pakistan: పాకిస్థాన్ జాఫర్ ఎక్స్ప్రెస్లో భారీ పేలుడు.. పట్టాలు తప్పి బోల్తాపడిన బోగీలు..!
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
కవిత మాట్లాడుతూ.. “తెలంగాణ ఉద్యమ సమయంలో మనం బతుకమ్మ ఎత్తుకొని ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశాం. బతుకమ్మ, బోనాల ద్వారా ఉద్యమం గాథల్ని ఉర్రూతలూగించుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసింది.” “వందల ఏళ్లుగా కొనసాగుతున్న బతుకమ్మ పండుగను ఈ ప్రభుత్వం విభజించుకుని అందరి నుంచి దూరం చేసింది. అలాంటి వారిచే నిర్వహించబడే బతుకమ్మ కార్యక్రమాలకు మనం ఎలా వెళ్లాలి? అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?”
“ఇది సింగరేణి గడ్డ. ఇక్కడ ప్రతి కుటుంబంలో ఒక కార్మికుడు ఉండేవారు. ఆ కార్మికులకు కాంగ్రెస్ చుట్టుముట్టిన విధంగా వాటా ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం 60 శాతం లాభాలను పక్కన పెట్టింది. మిగతా లాభాల నుంచి బోనస్ ఇవ్వడం గొప్ప పనిలా ప్రచారం చేస్తున్నారు. వారి నిర్వాక నిర్ణయాల వల్ల ప్రతి కార్మికుడి కుటుంబం లక్ష రూపాయల వరకు నష్టపోయింది.” శ్రీరాంపూర్లో రెండు మైన్స్ ఇప్పటికే బంద్ అయ్యాయని, మరొకటి కూడా మూసివేతకు ఒత్తిడిలో ఉందని కవిత తెలిపారు. కొత్త గనులను ప్రారంభించాలని, ఉన్న గనుల కార్యకలాపాలను నిలిపివేయకూడదని ఆమె ప్రభుత్వం వద్ద డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి సహా కార్మికాలకు తగునట్లుగా ప్రభుత్వం షేర్స్ లేదా వాటా కల్పించలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
Chattisgarh : నారాయణపూర్ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు కట్ట రామచంద్ర రెడ్డి హతం
తాజావార్తలు
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
-
PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
-
FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఇవే.. ఒక్క సీటుకి రూ.22 కోట్లా?
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!