Kavitha : అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?
- బతుకమ్మపై ప్రభుత్వానికి నైతిక అర్హత లేదన్న కవిత
- సింగరేణి లాభాల్లో కార్మికులకు అన్యాయం చేశారని విమర్శ
- శ్రీరాంపూర్లో మైన్లు మూసివేతపై ఆవేదన వ్యక్తం
- కొత్త గనులు ప్రారంభించాలని డిమాండ్ చేసిన జాగృతి అధ్యక్షురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : ప్రగతి స్టేడియంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. భారీ వర్షం వచ్చినప్పటికైనా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు కవిత స్వాగతం తెలియజేసారు.. శ్రీరాంపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Pakistan: పాకిస్థాన్ జాఫర్ ఎక్స్ప్రెస్లో భారీ పేలుడు.. పట్టాలు తప్పి బోల్తాపడిన బోగీలు..!
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం
కవిత మాట్లాడుతూ.. “తెలంగాణ ఉద్యమ సమయంలో మనం బతుకమ్మ ఎత్తుకొని ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశాం. బతుకమ్మ, బోనాల ద్వారా ఉద్యమం గాథల్ని ఉర్రూతలూగించుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసింది.” “వందల ఏళ్లుగా కొనసాగుతున్న బతుకమ్మ పండుగను ఈ ప్రభుత్వం విభజించుకుని అందరి నుంచి దూరం చేసింది. అలాంటి వారిచే నిర్వహించబడే బతుకమ్మ కార్యక్రమాలకు మనం ఎలా వెళ్లాలి? అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?”
“ఇది సింగరేణి గడ్డ. ఇక్కడ ప్రతి కుటుంబంలో ఒక కార్మికుడు ఉండేవారు. ఆ కార్మికులకు కాంగ్రెస్ చుట్టుముట్టిన విధంగా వాటా ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం 60 శాతం లాభాలను పక్కన పెట్టింది. మిగతా లాభాల నుంచి బోనస్ ఇవ్వడం గొప్ప పనిలా ప్రచారం చేస్తున్నారు. వారి నిర్వాక నిర్ణయాల వల్ల ప్రతి కార్మికుడి కుటుంబం లక్ష రూపాయల వరకు నష్టపోయింది.” శ్రీరాంపూర్లో రెండు మైన్స్ ఇప్పటికే బంద్ అయ్యాయని, మరొకటి కూడా మూసివేతకు ఒత్తిడిలో ఉందని కవిత తెలిపారు. కొత్త గనులను ప్రారంభించాలని, ఉన్న గనుల కార్యకలాపాలను నిలిపివేయకూడదని ఆమె ప్రభుత్వం వద్ద డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి సహా కార్మికాలకు తగునట్లుగా ప్రభుత్వం షేర్స్ లేదా వాటా కల్పించలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
Chattisgarh : నారాయణపూర్ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు కట్ట రామచంద్ర రెడ్డి హతం
తాజావార్తలు
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!