Kavitha : అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?
- బతుకమ్మపై ప్రభుత్వానికి నైతిక అర్హత లేదన్న కవిత
- సింగరేణి లాభాల్లో కార్మికులకు అన్యాయం చేశారని విమర్శ
- శ్రీరాంపూర్లో మైన్లు మూసివేతపై ఆవేదన వ్యక్తం
- కొత్త గనులు ప్రారంభించాలని డిమాండ్ చేసిన జాగృతి అధ్యక్షురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : ప్రగతి స్టేడియంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. భారీ వర్షం వచ్చినప్పటికైనా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు కవిత స్వాగతం తెలియజేసారు.. శ్రీరాంపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Pakistan: పాకిస్థాన్ జాఫర్ ఎక్స్ప్రెస్లో భారీ పేలుడు.. పట్టాలు తప్పి బోల్తాపడిన బోగీలు..!
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
కవిత మాట్లాడుతూ.. “తెలంగాణ ఉద్యమ సమయంలో మనం బతుకమ్మ ఎత్తుకొని ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశాం. బతుకమ్మ, బోనాల ద్వారా ఉద్యమం గాథల్ని ఉర్రూతలూగించుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసింది.” “వందల ఏళ్లుగా కొనసాగుతున్న బతుకమ్మ పండుగను ఈ ప్రభుత్వం విభజించుకుని అందరి నుంచి దూరం చేసింది. అలాంటి వారిచే నిర్వహించబడే బతుకమ్మ కార్యక్రమాలకు మనం ఎలా వెళ్లాలి? అసలు బతుకమ్మ గురించి మాట్లాడే నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?”
“ఇది సింగరేణి గడ్డ. ఇక్కడ ప్రతి కుటుంబంలో ఒక కార్మికుడు ఉండేవారు. ఆ కార్మికులకు కాంగ్రెస్ చుట్టుముట్టిన విధంగా వాటా ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం 60 శాతం లాభాలను పక్కన పెట్టింది. మిగతా లాభాల నుంచి బోనస్ ఇవ్వడం గొప్ప పనిలా ప్రచారం చేస్తున్నారు. వారి నిర్వాక నిర్ణయాల వల్ల ప్రతి కార్మికుడి కుటుంబం లక్ష రూపాయల వరకు నష్టపోయింది.” శ్రీరాంపూర్లో రెండు మైన్స్ ఇప్పటికే బంద్ అయ్యాయని, మరొకటి కూడా మూసివేతకు ఒత్తిడిలో ఉందని కవిత తెలిపారు. కొత్త గనులను ప్రారంభించాలని, ఉన్న గనుల కార్యకలాపాలను నిలిపివేయకూడదని ఆమె ప్రభుత్వం వద్ద డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి సహా కార్మికాలకు తగునట్లుగా ప్రభుత్వం షేర్స్ లేదా వాటా కల్పించలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
Chattisgarh : నారాయణపూర్ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు కట్ట రామచంద్ర రెడ్డి హతం
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!