Etela Rajender హైకోర్టులో ఊరట.. అప్పటి వరకు చర్యలు వద్దంటూ ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కు హైకోర్టులో ఊరట లభించింది. అయితే.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఈ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్దారించి స్వాధీనానికి చర్యలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో..దీనిపై జమునా హేచరీస్ హైకోర్ట్ ను ఆశ్రయించగా సర్వే నెంబర్ 130లోని జమునా హేచరీస్ కు చెందిన మూడెకరాల భూమి విషయంలో ఆగస్ట్ 1వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Earthquake: చైనాలో మళ్లీ భూకంపం.. రెండు రోజుల్లో రెండో భూకంపం
Also Read
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
అయితే.. అచ్చంపేటలో మూడెకరాల ప్రభుత్వ భూమిని జమునా హేచరీస్ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్ధారణకు రావడంతో.. ఇటీవల మాసాయిపేట తహసీల్దార్ జమునా హేచరీస్ కు నోటీసులు జారీ చేసారు. కాగా.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. దీనిపై జమునా హేచరీస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో.. జమునా హేచరీస్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం జమునా హేచరీస్ కు ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులివ్వడమే.. అలాగే భూముల స్వాధీనానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి.. మెదక్ కలెక్టర్.. ఆర్డివో.. మాసాయిపేట తహసీల్దార్ లను న్యాయస్ధానం ఆదేశించింది.
అయితే.. ఇటీవల జమునా హేచరీస్ ఆక్రమించుకున్నట్లు పేర్కొంటున్న అసైన్డ్ భూములను తిరిగి లబ్దిదారులకు పంపిణీ చేసారు అధికారులు. మాసాయిపేట మండలం హకీంపేట 97 సర్వేనంబర్ లో ఎకరం, అచ్చంపేట పరిధిలోని 84ఎకరాల 19 గుంటల భూమిని జమునా హేచరీస్ ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్దారించారు. కాగా.. ఈ భూములను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి తిరిగి రైతులను అందచేసిన విషయం తెలిసిందే..
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!