Jagtial: ఒకే గదిలో ఐదు తరగతులు.. ఇబ్బందుల్లో విద్యార్థులు
- జగిత్యాల జిల్లా పాసిగామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులు..
- ఒకే తరగతి గదిలో ఐదు తరగతుల నిర్వహణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాసిగామ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల్లో 33 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థలో ఉండడంతో కూల్చివేశారు. మిగిలిన భవనంలో ఒక గది, వరండా, ప్రధానోపాధ్యాయుడి గది మాత్రమే ఉన్నాయి. పాఠాలు మాత్రం.. ఒక తరగతి గది, వరండాలో జరుగుతాయి. మధ్యాహ్నం వరండాలోకి ఎండపడితే, ఆరుబయట చెట్ల నీడలో పాఠాలు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు. ఒకవేళ జల్లులు పడితే అన్ని తరగతులకు ఒకే గదిలో పాఠాలు నిర్వహించాల్సి వస్తుంది.
Read also: Pushpa 2 : పుష్ప 2 థియేటర్లో పెప్పర్ స్ప్రే కలకలం.. ఉక్కిరి బిక్కిరి అయిన ప్రేక్షకులు
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
దీంతో ఈ సమస్యను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు ప్రిన్సిపాల్ నీలం సంపత్ కుమార్. దీంతో స్పందించిన ప్రభుత్వ విఫ్ అడ్లూరి రూ.కోటి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.12 లక్షలు మంజూరుకు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం నిధులు మంజూరు అయిన పనులు ప్రారంభించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరతిగతిన పనులు ప్రారంభించి గదులు నిర్మించి విద్యార్థుల కష్టాలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
CM Chandrababu: డీప్ టెక్ సమ్మిట్ 2024.. సీఎం చంద్రబాబు కొత్త నినాదం..
తాజావార్తలు
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!