KTR Warangal Tour: కేటీఆర్ వరంగల్ పర్యటన.. క్లారిటీ ఇచ్చిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Warangal Tour: వరంగల్ జిల్లా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ సుందర్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈనెల 5న వరంగల్ లో కేటీఆర్ పర్యటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మే 5న సాయంత్రం హెలికాప్టర్ లో కిట్స్ కాలేజీ కి చేరుకుంటారని అన్నారు. పేదల సంక్షేమం కోసం వందలకోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 181.45కోట్ల పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. కార్మిక ఉద్యోగ మాసోత్సవాల్లో భాగంగా 6960 మందికి లబ్ధి చేకూరడం జరిగిందని అన్నారు. కార్మిక భవనంకు, పూలే భవనానాకి శంకుస్థాపన చేస్తారని అన్నారు. ఆ భవనంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్లమ్ ఏరియాను సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. బందం చెరువు అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారని క్లారిటీ ఇచ్చారు.
Read also: Nehru Zoo Park: బాడ్ న్యూస్.. నెహ్రూ జూపార్క్ టికెట్ల ధరలను భారీగా పెంచిన సర్కార్
Also Read
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారన్నారు. అనంతరం కాజీపేట సెయింట్ గ్రాబియల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. అకాలవర్షంతో రైతులకు అఫార నష్టం వాటిల్లిందని అన్నారు. రైతుకు ఇబ్బంది కలగకుండా సీఎం కేసిఆర్ చర్యలు చేపట్టారని తెలిపారు. నష్టపోయిన అధైర్యపడవద్దు.. రైతులను ఆదుకుంటామని సీఎం కేసిఆర్ భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో చిల్లర పార్టీలు చిల్లర రాజకీయాలతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యంతో రైతులు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరో చెప్పే మాటలు విని రైతులు గాయిగత్తర కావద్దని ధీమా వ్యక్తం చేశారు.
Jeans : మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా
తాజావార్తలు
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!