Minister KTR: దళితుల బందు అవసరం ఇంకా లక్షల్లో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మేలు జరిగేలా దళిత బంధు అందజేస్తామన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
KTR Warangal Tour: వరంగల్ జిల్లా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ సుందర్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈనెల 5న వరంగల్ లో కేటీఆర్ పర్యటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.